ఆర్మూర్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని 26 వ వార్డులో శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సినేషన్ సర్వే నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కరోనా నివారణకై టిక ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని సూచిస్తున్నారు. అందులో భాగంగా ఆర్పిలు ఇంటింటికి సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఆర్పిలు సమత, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
Read More »Daily Archives: September 17, 2021
న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా న్యాయవాధి పరిషద్ ఆధ్వర్యంలో నిజామబాద్ జిల్లా కోర్టు ఎదుట జాతీయ పతాకాన్ని పరిషద్ రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్ మోహన్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నిరంకుశ పాలన 17 సెప్టెంబర్ 19 48 న సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలోని భారత సైనిక చర్య ద్వారా నిజాం …
Read More »గజ్వెల్ తరలిన కాంగ్రెస్ శ్రేణులు
గాంధారి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీపీసీసీ ఆధ్వర్యంలో గజ్వెల్లో నిర్వహిస్తున్న దళిత దండోరా సభకు గాంధారి కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం తరలివెళ్లారు. ఉదయం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద బాణాసంచాలు కాల్చిన కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తూ వాహనాలలో గజ్వెల్కు బయలుదేరారు. తరలివెళ్లిన వారిలో మండల కాంగ్రెస్ నాయకులు తూర్పు రాజు, బాలరాజ్, రవి, లైన్ రమేష్, కృష్ణ, మదర్, సంగని బాబా …
Read More »ఆదర్శం పవన్ యూత్
గాంధారి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలానికి చెందిన పవన్ యూత్ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. మండల కేంద్రంలో యూత్ సభ్యులు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. అన్ని వినాయక మండపాల వద్ద నిర్వాహకులు అన్నదానాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ పవన్ యూత్ సభ్యులు మాత్రం శుక్రవారం అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాదు జిల్లా మోస్రా వద్ద చింతకుంట గ్రామంలో గల అనాధ …
Read More »ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
గాంధారి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక చౌరస్తా వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశం 1947 ఆగస్టు 15 న స్వాతంత్రం పొందినా, తెలంగాణకు నిరంకుశ నిజాం కబంద హస్తాలలో ఉందని అన్నారు. భారతదేశం మొత్తం …
Read More »ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు
గాంధారి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రపంచంలో భారత దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళుతున్న విశ్వవిజేత ప్రధాని మోడీ అని బీజేపీ నాయకులు …
Read More »గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా చేసుకుందాం…
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో చేసుకుందామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు. 19 వ తేదీన జరుపుకోబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయతో కలిసి రథం బయలుదేరే దుబ్బ నుండి ప్రారంభించి వినాయకుల బావి వరకు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »ఘనంగా విశ్వకర్మ భగవాన్ మహోత్సవం
భీమ్గల్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్గల్ మండలకేంద్రంలోని మోతె రోడ్డు మార్గంలో విశ్వకర్మ గుట్ట పై శుక్రవారం విశ్వకర్మ భగవాన్ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ గుట్టపై ఉన్న విశ్వకర్మ భగవాన్కు ఉదయం నుండి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శోభయాత్ర, ధ్వజారోహనం, గణపతిపూజ, పుణ్యహవచనం, మండపారాదన పూజ, అంకురార్పన, యజ్ఞం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వకర్మ భగవానుని …
Read More »18న విద్యుత్ అంతరాయం
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 18వ తేదీ శనివారం నిజామాబాద్ పట్టణంలోని విద్యుత్ కేంద్రాలలో పవర్ హౌస్, తిలక్గార్డెన్, వినాయక్ నగర్, బోర్గాం, దుబ్బ, సుభాష్ నగర్, అర్సపల్లి, గుపాల్ పల్లి, విచ్ కాంపౌండ్, న్యూ హౌసింగ్ బోర్డ్, ముబారక్నగర్ విద్యుత్ కేంద్రాల్లో నెలవారి మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని, …
Read More »