సబ్‌ కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఏజిపి

బాన్సువాడ, జనవరి 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

బాన్సువాడ పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం జూనియర్‌ సివిల్‌ కోర్టు ఏజీపీ లక్ష్మీనారాయణ మూర్తి సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు.

Check Also

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »