టియు పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య కే సంపత్‌ కుమార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య. కే.సంపత్‌ కుమార్‌ని నియమిస్తూ వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్‌. కే సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో నియామకపు ఉత్తర్వులు అందించిన వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ టీ.యాదగిరిరావుకు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

‘ఆపద మిత్ర’ వాలంటీర్లకు ముగిసిన శిక్షణ

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విపత్తులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »