Breaking News

ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి

జక్రాన్‌పల్లి, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల అభివృద్ధిలో స్థానిక ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే పల్లెలు మరింత ప్రగతిని సంతరించుకుని సర్వతోముఖాభివృద్ది సాధిస్తాయని అన్నారు.

జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌ గ్రామంలో కీ.శే. జైడి సాయన్న జ్ఞాపకార్థం ఆయన కుమారుడు జైడి రఘుపతి రెడ్డి స్థానిక గ్రామ పంచాయతీకి స్వర్గరథ వాహనం అందజేశారు. ఈ సందర్భంగా అర్గుల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పాల్గొని, జైడి రఘుపతి రెడ్డిని అభినందించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »