జిల్లా బేస్‌ బాల్‌ జట్టును అభినందించిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఈనెల 18 నుండి 21 వరకు గచ్చిబౌలి స్టేడియం హైదరాబాదులో జరిగిన సీఎం కప్‌-2024 జిల్లా బేస్‌ బాల్‌ జట్టు ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా జిల్లా జట్టును జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అభినందించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌.18, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »