Breaking News

    Tag Archives: basar

    బాసరకు ప్రత్యేక బస్సులు

    బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సందర్భంగా గురువారం బాన్సువాడ నుండి బాసర సరస్వతి పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపిస్తున్నామని ఆర్టీసీ డిపో మేనేజర్‌ సదాశివ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు బోధన్‌ మీదుగా, నిజామాబాద్‌ మీదుగా మూడు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

    Read More »

    ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

    నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షణికావేశంలో ముగ్గురి ప్రాణాలు నిర్జీవంగా మారాయి. ఇద్దరు చిన్నారులు, తల్లి బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన తల్లి తన ఇద్దరు పిల్లలతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ముగ్గురి ప్రాణాలు పోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి… నిజామాబాద్‌ జిల్లా …

    Read More »

    త్రిపుల్‌ ఐటి బాసర విద్యార్ధులకు అఖిలపక్ష నేత సంఫీుభావం

    నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్రిపుల్‌ ఐటి బాసర విద్యార్థులకు రాష్ట్ర అఖిల పక్షం నేతలు సంఫీుభావం తెలిపారు. బాసర విద్యార్థులు విష ఆహారానికి గురైన దరిమిలా నిజామాబాద్‌ హోప్‌ ఆసుపత్రికి పలువురు నేతలు వచ్చి పరామర్శించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ హోప్‌ ఆసుపత్రిని సందర్శించి ఫుడ్‌ పాయిజన్‌కు గురైన విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా …

    Read More »

    గోదావరి నది తీరంలో స్వర్ణ కంకణ పురస్కారం

    బాసర, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది తీరంలో వేదపండితులు పరమపూజ్యులు, వైదిక ధర్మ శాస్త్ర పండితులు శ్రీ గంగవరం నారాయణ శర్మ ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీలలో శ్రీ విద్య మహాషోడోప మూలా మంత్రం ఉపదేశం ఇస్తున్నట్లు పేర్కొనారు. కార్యక్రమంలో వేదపండిత శిష్యులు, అతిధులు అందరూ పెద్దఎత్తున్న పాల్గొని దేవి కృపకి, గురుకృపకి పాత్రులు కావాలని కోరారు.

    Read More »

    నిమజ్జనం సందర్భంగా వాహ‌నాల‌ దారిమళ్ళింపు

    నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలందరు ఆనందంగా శోభయాత్రలో పాల్గొనడానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఏలాంటి రూమర్స్‌ (పుకార్ల) ను నమ్మరాదని, అవసరం అనుకుంటే దగ్గరలోని సిబ్బందికి గాని పోలీస్‌ స్టేషన్‌కు గాని సమాచారం అందించాలన్నారు. సామాజిక మాధ్యమంల్లో వచ్చే వదంతులు నమ్మవద్దని, శోభయాత్ర జరిగే ప్రాంతాలలో యాత్ర జరిగేటప్పుడు …

    Read More »

    వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు

    నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జిల్లా అంతటా వినాయక నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం సిపి కార్తికేయ, అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రాతో కలిసి బాసర గోదావరి బ్రిడ్జిపై గణేష్‌ నిమజ్జనానికి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 19వ …

    Read More »
    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »