Tag Archives: bodan

తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు బంద్‌

బోధన్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడు రోజులుగా అలుపెరగకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు మూలమైన సాలురా అంతర్రాష్ట్ర మంజీర నది ఉగ్రరూపం దాల్చుతూంది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బోధన్‌ రూరల్‌ పోలీస్‌ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టారు. తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు పూర్తిగా నిలిపి వేశారు. ఇందుకు ప్రయాణీకులు సహకరించాలని కోరారు. సాలూర వంతెన నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు …

Read More »

రైతులు తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలి

బోధన్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్‌ ఇన్స్పెక్టర్‌ వేణు తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేస్తున్న డబ్బులకోసం బ్యాంకులకు వెళ్లి క్యూ లైన్లలో గంటల తరబడి ఇబ్బందులు పడకుండా దగ్గరలోని పోస్ట్‌ ఆఫీసుల్లో రైతు బంధు డబ్బులు తీసుకునే అవకాశం తపాలా శాఖ కల్పించిందన్నారు. పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారా రైతుబంధు డబ్బులు పొందడానికి …

Read More »

ఆటో, బైకు ఢీ, పలువురికి గాయాలు

ఎడపల్లి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎదురెదురుగా వెళుతున్న బైకు, ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌తో పాటు బైక్‌పై వెళుతున్న ముగ్గురికి తీవ గాయాలైన ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. కుర్నాపల్లి నుంచి జానకంపేట్‌ వైపు వెళుతున్న టిఎస్‌ 34 టిఎ 2044 నెంబరు గల ఆటో జానకంపేట గ్రామ శివారుకు రాగానే కుర్నాపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ …

Read More »

కందకుర్తి రామాలయాన్ని దర్శించుకున్న జాతీయ కార్యదర్శి

బోధన్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి విజయ రహక్కర్‌ శుక్రవారం కందకుర్తి గ్రామంలో రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మహిళ , కిసాన్‌ , ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ మోర్చాల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ రహత్కర్‌ మాట్లాడుతూ తెరాస పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలలోకి …

Read More »

ప్లాస్టిక్‌ కవర్లను నియంత్రించాలి

బోధన్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను నియంత్రించాలని బోధన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తూము పద్మశారత్‌ రెడ్డి అన్నారు. బుధవారం బోధన్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో వ్యాపారస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్‌ చైర్మన్‌ మాట్లాడారు. జూలై నుంచి ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై దేశవ్యాప్తంగా నిషేధం అమలులోకి వచ్చిందన్నారు. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ప్లాస్టిక్‌ వస్తువులు క్యారీ …

Read More »

వడ్డేపల్లిలో ఘనంగా బోనాలు…

ఎడపల్లి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలు గ్రామదేవతలకు అత్యంత నియమనిష్ఠలతో బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామస్థులు డప్పు వాయిద్యాలతో గ్రామ దేవతల గుడిల వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. గ్రామ పొలిమేరలో గల గ్రామ దేవతలకు బోనం సమర్పించిన గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని వేడుకున్నారు. …

Read More »

ప్రగతి పనులను పరిశీలించిన ఆర్డీవో

బోధన్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ఆర్డీవో రాజేశ్వర్‌ రావు పరిశీలించారు. మున్సిపల్‌ చైర్మన్‌ తూము పద్మశరత్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రామలింగం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డ్రైనేజీలో చెత్తాచెదారం లేకుండా చూడాలని పట్టణ ప్రగతిలో బోధన్‌ పట్టణం సుందరీకరణగా ఉండే విధంగా చర్యలు …

Read More »

11న మహాసభ జయప్రదం చేయాలి

బోధన్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11వ తేదీన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్‌ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రుద్రూర్‌ మండలంలో గల బీడీ కార్ఖానాల్లో యూనియన్‌ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఇందులో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్‌ మాట్లాడుతూ …

Read More »

పెరిగిన పీఆర్సీ చెల్లించాలి

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మున్సిపాలిటీలో వాటర్‌ సప్లై, ఎలక్ట్రికల్‌, ఆఫీస్‌ వర్క్‌, పన్నుల వసూళ్లు తదితర వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 30 శాతం పీఆర్సీని బోధన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ సోమవారం తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా …

Read More »

ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు

బోధన్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ బసవతారకానగర్‌లోగల శ్రీ కోట మైసమ్మ సహిత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్టు బోధన్‌ శివసేన అధ్యక్షులు పుసులేటి గోపికిషన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రథోత్సవాన్ని ముఖ్య అతిధులు ప్రారంభించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »