Tag Archives: bodan

వైఎస్‌ఆర్‌ టిపిలోకి భారీగా చేరిన యువకులు

బోధన్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం బోధన్‌ నియోజకవర్గం ఏడపల్లి మండలం ఎంఎస్‌సి ఫారం గ్రామంలో తెరాస పార్టీ నుండి పలువురు యువ నాయకులు బోధన్‌ అర్బన్‌ కో – ఆర్డినేటర్‌ గౌతం ప్రసాద్‌ నాయకత్వంలో వైఎస్‌ఆర్‌ టిపిలోచేరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ నీలం రమేష్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేష్‌ …

Read More »

నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్‌ ఆధ్వర్యంలో జిల్లా యువజన పార్లమెంట్‌ కార్యక్రమం గురువారం బోధన్‌ పట్టణంలోని మహాలక్ష్మీ కల్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి రఘురాజ్‌ మాట్లాడుతూ యువత తమ భవిష్యత్‌ కోసం మంచి ప్రణాళికతో పని చెయ్యాలని, తమ కుటుంబం, గ్రామం తద్వారా దేశం మొత్తానికి ఉపయోగపడే విధంగా …

Read More »

సీనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌, సిహెచ్‌ఓకు మెమో

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా సరిహద్దు ప్రాంతమైన బోధన్‌ మండలంలోని సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధుల్లో లేకుండా గైర్హాజర్‌ అయిన సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీకాంత్‌ను సస్పెండ్‌ చేశారు. అదేవిధంగా పీహెచ్‌సిలో అందుబాటులో లేని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ ప్రమీలకు వివరణ కోరుతూ ఛార్జ్‌ మెమో జారీ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ …

Read More »

ఉద్యోగాలు వెంటనే భర్తీచేయాలి…

బోధన్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు బోధన్‌ నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు బోధన్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టిడిరచారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయక నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని, నిరుద్యోగ భృతి ఇస్తాం అని మూడు సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు దాని ఉసే …

Read More »

జ్వర సర్వే పరిశీలించిన కలెక్టర్‌

బోధన్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలో హరితహరం కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అంబం గేట్‌ వద్ద రహదారికి ఇరువైపులా అవెన్యు ప్లాంటేషన్‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నేటి నుంచి జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను 2వ, 20వ వార్డ్‌లలో సందర్శించారు. సర్వే జరుగుతున్న తీరును ఆశా కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు. 70 కుటుంబల్లో …

Read More »

సాలూరాలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

బోధన్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతీ సంవత్సరం సాలురా గ్రామంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీని పురస్కరించుకొని మంగళవారం ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి ఆయిషా ఫాతిమా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల విజేతలకు ఆయిషా ఫాతిమా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ చంద్రకళ రాజప్ప పటేల్‌, పిఏసిఎస్‌ ఛైర్మన్‌ అల్లే జనార్దన్‌, ఎంపిపి బుద్దె …

Read More »

బోధన్‌ ఆర్‌డివో కార్యాలయం ముందు ధర్నా

బోధన్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవో నెంబర్‌ 317 ను వెంటనే రద్దు చేయాలని, పప్పుల సురేష్‌ కుటుంబ ఆత్మహత్యలకు కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మంగళవారం బోధన్‌ ఆర్డీవో కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసి, వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఐ. ఎఫ్‌. టీ. యూ జిల్లా కార్యదర్శి బి. మల్లేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

శావులం సాయులన్న ఆశయాలకై పోరాడుదాం

బోధన్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామ్రేడ్‌ శావులం సాయిలన్న ఆశయాల సాధనకై పోరాడుదామని సి.పి.ఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి బి. మల్లేష్‌ పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్‌ పట్టణంలోని పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద జరిగిన కామ్రేడ్‌ శావులం సాయన్న 26 వ వర్ధంతి సందర్భంగా బి.మల్లేష్‌ మాట్లాడుతూ కామ్రేడ్‌ సాయిలన్న రైతు కూలీలు, కార్మికుల, మహిళల, విద్యార్థుల సమస్యల పరిష్కారంపై అనేక …

Read More »

పోరాట ఫలితమే మున్సిపల్‌ కార్మికుల వేతనాల పెంపు

బోధన్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్మికులు కార్మిక సంఘాల జేఏసీ నాయకత్వంలో చేసిన పోరాట ఫలితంగానే మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెరిగాయని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి. మల్లేష్‌, సిఐటియు జిల్లా నాయకులు జే. శంకర్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బి. మల్లేష్‌, జే. …

Read More »

ఫెయిల్‌ అయిన విద్యార్థులను ప్రమోట్‌ చేయాలి

బోధన్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో బోధన్‌ ఆర్‌డివోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతకుల లోకేష్‌ గౌడ్‌ బివిఎస్‌ నిజామాబాద్‌ జిల్లా కో కన్వీనర్‌ నాయకులు మాట్లాడుతూ ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రమోట్‌ చేస్తామని ప్రకటించి తర్వాత ప్రిపేర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »