Tag Archives: bodan

ఎడపల్లిలో పోలీసు కళాబృందం అవగాహన కార్యక్రమం

బోధన్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళాబృందం వారి ఆధ్వర్యంలో ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనీ ఎడపల్లి ఓల్డ్‌ బస్టాండ్‌ వద్ద గ్రామప్రజలకు వివిధ రకాల అంశాలపై గురువారం రాత్రి అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించి, గ్రామంలోని యువకులు ఎలాంటి మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలు కాకుండా మంచి …

Read More »

ధాన్యం కొనుగోళ్లలో రైస్‌ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి

బోధన్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం కొనసాగిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు 4, 5 కిలోలు కావాలని రైస్‌ మిల్లు యజమానులు బెదిరించడం మానుకోవాలని యాసంగిలో వరి కొనుగోలు చేయుటకు గురించి ప్రభుత్వం నిర్దిష్ట ప్రకటన ప్రత్యామ్నాయ పంటల సాగు చేయుట గురించి సోమవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఆర్‌.డి.ఓ కార్యాలయం ముందు సిపిఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ, ఐ.ఎఫ్‌.టీ.యూ, ఏ.ఐ.కే.ఎం.ఎస్‌, …

Read More »

25న మహాధర్నా

బోధన్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్క్‌ వద్ద జరిగే మహాధర్నా విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి బి. మల్లేష్‌ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో 25 నాటి మహాధర్నా గోడ ప్రతుల ఆవిష్కరణ సందర్భంగా బి. మల్లేష్‌ మాట్లాడారు. రైతు ఉద్యమం ప్రారంభమై సంవత్సరం అవుతున్న సందర్భంగా …

Read More »

మధ్యాహ్నం భోజనం తనిఖీ…

రుద్రూర్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుద్రూర్‌ మండలం అంబం (ఆర్‌) గ్రామ పంచాయతీ పరిధి శివారులో ఉన్న మైనార్టీ రెసిడెన్సీ బాయ్స్‌ స్కూల్‌, గిరిజన ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, వంట సామాగ్రిని మంగళవారం (ఏ.ఐ.ఎస్‌.బి) ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ జిల్లా అధ్యక్షులు బైరాపూర్‌ రవీందర్‌ గౌడ్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పాఠశాలలో వంటగదిని, వంట సామాగ్రిని పరిశీలించి మధ్యాహ్న భోజన …

Read More »

నిర్మాణ రంగ కార్మికులకు మెరుగైన సంక్షేమాలను అందించాలి

బోధన్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు పాలకులు మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలంగాణ ప్రగతి శీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ) జిల్లా కార్యదర్శి బి.మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం బోధన్‌ పట్టణం రాకాసిపేట్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో బి.మల్లేష్‌ మాట్లాడుతూ నేడు నిర్మాణ రంగంలో పనిచేసే …

Read More »

వ్యవసాయ రంగాన్ని కాపాడుకొనుటకు ఐక్య ఉద్యమాలే శరణ్యం

బోధన్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు పాలక పార్టీలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకొనుటకు ఐక్యఉద్యమాలు శరణ్యమని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం బోధపట్టణం తాలూకా రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ భవన్‌లో సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసి పార్టీ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన …

Read More »

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

బోధన్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరుగాలం కష్ట పడి పండిరచిన పంటలకు ప్రభుత్వం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో ప్రయివేట్‌ దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్ట పోతున్నారని సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసి బోధన్‌ డివిజన్‌ కార్యదర్శి కే. గంగాధర్‌ అన్నారు. తుపాన్‌ మూలంగా భారీగా కురిసిన వర్షాలతో పంటలన్ని నీట మునిగాయని అలా నష్టపోయిన రైతులు పంటను నూర్పిడి చేసి …

Read More »

జర్నలిస్టులు ఆత్మహత్య చేసుకోవద్దు

బోధన్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో వార్త ప్రత్రిక రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌ గౌడ్‌ వార్త సంస్థ పెడుతున్న మానసిక ఒత్తిడిని తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తెలంగాణ జర్నలిస్ట్‌ సంక్షేమ సంఘం నిజామాబాద్‌ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల కన్వీనర్‌ అశోక్‌ కాంబ్లే తీవ్రంగా ఖండిరచారు. ప్రధాన పత్రికల పేరుతో కొన్ని పత్రికలు జర్నలిస్టులపై తీవ్రమైన …

Read More »

బోధన్‌లో రైలు కూత పెట్టేంతవరకు ఉద్యమం ఆగదు…

బోధన్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌లోని ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధన్‌లోని రైల్వే సమస్యలపై విద్యార్ధి నాయకుడు శివ కుమార్‌ మాట్లాడారు. నిజాం కాలం నుండి పట్టాలు ఉన్నా రైళ్లు మాత్రం నడవకపోవడం బాధాకరమని, బోధన్‌ రైళ్ల ద్వారా నెలకు 3 కోట్ల ఆదాయం ఉన్నా బోధన్‌ ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు అందించక పోవడంలో మర్మం ఏమిటో రైల్వే …

Read More »

దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన

బోధన్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన జరుగుతుందని సిపిఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ డివిజన్‌ కార్యదర్శి కే. గంగాధర్‌ అన్నారు. శుక్రవారం బోధన్‌ పట్టణంలోని గంజ్‌లో జరిగిన కుల నిర్మూలన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. నేటి పాలకులు కులాలను రూపుమాపకుండా కుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »