నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 10వ తేదీ మంగళవారం రోజు ఉదయం 10:30 గంటలకు రోటరీ కృత్రిమ అవయవ కేంద్రం బర్కత్పురా నిజామాబాద్లో నిర్వహించనున్నట్టు రోటరీ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏదేని కారణాలతో యాక్సిడెంట్లో కాళ్లు కోల్పోయిన వాళ్లు ఇట్టి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, శిబిరానికి వచ్చిన వారి కాళ్ళ కొలతలు తీసుకొని పంపించబడును. వారం తర్వాత …
Read More »