Breaking News

    Tag Archives: may 20

    24 నుంచి ఇంటర్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు

    కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ స్లప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ చీఫ్‌ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుండి జూన్‌ 3 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్‌ ప్రధమ, ద్వితీయ పరీక్షలు, ఒకేషనల్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం …

    Read More »
    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »