యూరియా వచ్చింది… రైతుల హర్షం…

కామారెడ్డి, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలంలోని కరడ్‌ పల్లి గ్రామంలో యూరియా సమస్య ఉన్నదని తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్ల మడుగు సురేందర్‌ ఆదివారం ప్రత్యేక యూరియాతో కూడిన రెండు లారీలను పంపిస్తున్నాను అని తెలిపారు.

అలాగే రైతుల సమస్యలు తెలుసుకొని యూరియాను పంపిస్తాం అన్నందుకు గ్రామ రైతులు ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ కపిల్‌ రెడ్డికి, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్‌కి రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తక్షణమే స్పందించి యూరియా కొరతను తీరుస్తాను అన్నందుకు రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »