ఆర్మూర్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మీ ఆలోచన మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి సి. పార్థసారధి విద్యార్థులను ఉద్దేశించి ఉద్బోధించారు. శుక్రవారం ఆర్మూర్లో చిట్ల ప్రమీల జీవన్రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా స్ఫూర్తి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2008లో రిటైర్ అయిన ఎంఈఓ తమ బావగారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నడిపిస్తున్న సమాజంలో …
Read More »Daily Archives: August 13, 2021
దోస్త్ స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్కు ఐదుగురు హాజరు
డిచ్పల్లి, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్లో శుక్రవారం జరిగాయని దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ తెలిపారు. భౌతిక వికలాంగులు ఇద్దరు, ఎన్సిసి ముగ్గురు అర్హత గలవారు మొత్తం 5 …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
డిచ్పల్లి, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో శుక్రవారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 7 వేల 277 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 6 వేల 885 …
Read More »మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకోండి…
వేల్పూర్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోణ మొదటి డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్ అశోక్ అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని, చికెన్ గున్యా మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముంది కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురికి …
Read More »జర్నలిస్టు కుటుంబానికి అండగా ఉంటాం
బోధన్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్టు బొర్రోళ్ల కృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని దళిత జర్నలిస్టు ఫోరమ్ బోధన్ డివిజన్ కమిటీ ఎమ్మెల్యే షకీల్ అమీర్కి వినతిపత్రం అందజేశారు. సీనియర్ విలేఖరి బొర్రోళ్ల కృష్ణ రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం బాధాకరమని వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగిందని దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ప్రధానకార్యదర్శి గంధం రాజేష్ అన్నారు. ఆయన కుటుంబానికి …
Read More »23 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు
డిచ్పల్లి, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్. ఎల్. బి., ఎల్.ఎల్.ఎం., ఇంటిగ్రేటెడ్ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్స్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఎం.ఎడ్. మొదటి, మూడవ …
Read More »అమీనాపూర్ గ్రామసభ…
వేల్పూర్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ జక్కుల రాజేశ్వర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ యొక్క ఆదాయ వ్యయాలను గ్రామ సభలో చదివి వినిపించారు. కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో గ్రామస్తులందరు తప్పకుండా మాస్కులు ధరించాలని, మాస్కులు ధరించని వారికి 500 నుండి 1000 రూపాయల …
Read More »రుణాలు సకాలంలో చెల్లించాలి
మోర్తాడ్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాలలో గల డ్వాక్రా మహిళా గ్రూపుల సభ్యులు ఆయా బ్యాంకులలో తీసుకున్న రుణాలను సకాలంలో సక్రమంగా కట్టాలని ఐకెపి సిసి శ్రీనివాస్ కోరారు. శుక్రవారం మోర్తాడ్ మండలం శెట్పల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, నాబార్డ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. మహిళా గ్రూప్ సభ్యులు తీసుకున్న వివిధ …
Read More »భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు
మోర్తాడ్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి మండలాలలోని వివిధ గ్రామాలలో శుక్రవారం నాగుల పంచమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, పిల్లలు అనేక మంది భక్తులు ఆయా గ్రామాలలోని పాముల పుట్టల వద్దకు ఉదయం పూట వెళ్లి భక్తిశ్రద్ధలతో పాలు పోసి నాగమ్మను పూజించారు.
Read More »