తెరాస కామారెడ్డి మహిళ అధ్యక్షురాలిగా అర్చన

కామరెడ్డి, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి పట్టణ మహిళ టిఆర్‌ఎస్‌ అధ్యక్షురాలిగా దంతాల అర్చనని కామారెడ్డి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ నియమించారు. ఈ సందర్భంగా అర్చనకు శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »