Breaking News

ప్రభుత్వ విప్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు..

కామారెడ్డి, అక్టోబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండల కేంద్రానికి చెందిన 30 మంది కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

మండల కేంద్రానికి చెందిన చేపూరి శంకర్‌, డప్పు దశరథ్‌, ఉప్పల నాగరాజు, తాటికొండ చిన్న రాజం, చేపురి చంద్రం, సింగడపు బుద్దయ్య, పెంటయ్య, సిద్దయ్య, తాటికొండ గంగ భూమయ్య, గొస్ప బాబు, కోటని గంగయ్య, చెట్‌పల్లి లక్ష్మణ్‌ తదితరులకు గులాభి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో భిక్కనూర్‌ మండల నాయకులు పాల్గొన్నారు.

Check Also

మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలి..

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »