కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి ఎస్పి కార్యాలయంలో అడిషనల్ ఎస్పి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న 3 డివిజన్ డిఎస్పిలు, 22 మండలాల ఎస్ఐలకు నిర్వహించబడిన సమావేశంలో సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్. సాయవ్వ, కౌన్సిలర్ పుష్ప పాల్గొన్నారు. ముఖ్యంగా సఖి సెంటర్ అందిస్తున్న 5 రకాల సేవల గురించి వివరిస్తూ అత్యవసర సమయంలో 181 కాల్ చేసిన్నప్పుడు సఖి సిబ్బంది అర్ధరాత్రి …
Read More »Daily Archives: November 13, 2021
గిరిజన బాలుర వసతి గృహం తనిఖీ
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని గిరిజన బాలుర వసతిగృహంను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వసతి గృహంలోని మరుగుదొడ్లను పరిశీలించారు. కొన్ని గదులు శిథిలావస్థకు చేరడంతో వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో …
Read More »బాధితులకు సత్వర న్యాయం అందాలి
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి పట్టణం ఈఎస్ఆర్ గార్డెన్లో మెగా లీగల్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి స్వాతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జె విక్రమ్ పాల్గొని మాట్లాడారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు భారతావని 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో కాలోజీ వర్ధంతి
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన గల మిస్టర్ టీ పాయింట్ హోటల్లో తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ …
Read More »వేల్పూర్ బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలిగా ఇందారపు పుష్ప
వేల్పూర్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో వేల్పూర్ మండల బిసి సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలిగా గా ఇందారపు పుష్పకు శనివారం తెలంగాణ బీసీ సంక్షేమ …
Read More »వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన మొదటి రాష్ట్రం మనదే కావాలి
నిజామాబాద్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాక్సినేషన్లో 100 శాతం పూర్తి చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణనే ఉండాలని, వైద్యశాఖ సిబ్బంది, అధికారులు జవాబుదారీతనంతో పని చేసి ప్రజలకు ఆసుపత్రులపై నమ్మకం కలిగించాలని, ఏ స్థాయిలో కూడా అలసత్వాన్ని అంగీకరించబోమని, ప్రతి ఒక్కరికి వారి విధులకు సంబంధించి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ నమోదు చేయవలసిందేనని, సమయపాలన తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు …
Read More »