బాల్కొండ, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టు గేట్లు ఏ సమయంలోనైనా తెరిచే అవకాశం ఉన్నందువల్ల గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గొర్ల, బర్ల కాపరులు చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లరాదని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సూపరింటెండిరగ్ ఇంజనీర్ జి శ్రీనివాస్ …
Read More »Yearly Archives: 2021
టీయూకు ఎన్ఎస్ఎస్లో డిస్ట్రిక్ట్ గ్రీన్ చాంపియన్ అవార్డు
డిచ్పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్ ఎస్ ఎస్ (జాతీయ సేవా పథకం) కు స్వచ్చ యాక్షన్ ప్లాన్ (ఎస్ఏపి) ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గ్రీన్ చాంపియన్ అవార్డు 2020-21 సంవత్సరానికి గాను మహాత్మాగాంధీ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ప్రదానం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ అఫీస్లో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) చిత్ర మిశ్ర తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. …
Read More »ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల వాయిదా
తిరుపతి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదలను పరిపాలనా కారణాల వల్ల టిటిడి వాయిదా వేసింది. ప్రతినెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టిటిడి ఆన్లైన్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు నెల దర్శన టికెట్ల విడుదల తేదీని త్వరలో తెలియజేయడం జరుగుతుంది. …
Read More »తెలంగాణ కవి రాజు నంబి శ్రీధర రావు
నిజామాబాద్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి పద్యం రసోదయంగా రచించడం నంబి శ్రీధర్ రావు ప్రత్యేకత అని ప్రసిద్ధ లాక్షణికుడు రాజశేఖరుడు చెప్పినట్టు ఇదే కవిరాజు లక్షణమని ప్రసిద్ధ కవి అవధాని డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ అన్నారు. ఆయన గురువారం నిజామాబాద్ నగరంలోని లలితా దేవి ఆలయంలో ప్రముఖ కవి నంబి శ్రీధరరావు రచించిన శ్రీమన్నింబాచల మాహాత్మ్యము, శ్రీధరీయం గ్రంథాల ఆవిష్కరణ సభలో ముఖ్య …
Read More »రూ. 15 వేలు జరిమానా…
వేల్పూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం లాక్కోర 63 వ రహదారికి ఇరువైపుల నాటినమొక్కల ట్రీ గార్డులు, కర్రలను తొలగించిన వ్యక్తికి గ్రామపంచాయతీ కార్యదర్శి శ్వేత, అటవీశాఖ అధికారులు జరిమానా విధించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినహరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను పెరిగే విధంగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని తెలిపారు. …
Read More »రైతు అవగాహన సదస్సు..
వేల్పూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం వేల్పూర్ మండలంలోని వేముల సురేందర్ రెడ్డి మెమోరియల్ హాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రగతి శీల రైతు అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డి.జి.యం ప్రఫుల్ కుమార్ జెన హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, అగ్రికల్చర్ ఇన్ఫ్రా, ఇంప్లీమెంట్స్, వాటిపై లోన్స్ గురించి అవగాహన కల్పించారు. మహిళా సంఘాలకు …
Read More »పడగల్లో ఉచిత కంటి వైద్య శిబిరం
వేల్పూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి చూపు పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామంలో కంటి వైద్య శిబిరం నిర్వహించామని, 11 మందికి మోతి బిందు ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. అవసరమున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ …
Read More »ప్లేట్ లేట్లు దానం చేయడం అభినందనీయం…
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన జయ వైద్యశాలలో సుశీల (65) పేషెంట్ కి ఏ పాజిటివ్ ప్లేట్ లేట్స్ కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో కామారెడ్డికి చెందిన నాగరాజు మానవత దృక్పథంతో ఏ పాజిటివ్ ప్లేట్ లెట్స్ను నిజామాబాద్ వెళ్లి ఆయుష్ బ్లడ్ బ్యాంక్లో అందజేసి ప్రాణాలు కాపాడారు. నాగరాజును …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
డిచ్పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గురువారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 173 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 166 మంది హాజరు, 7 మంది …
Read More »సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి…
ఆర్మూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి, రాజేశ్వర్ ఆదేశానుసారం గురువారం ఆర్మూర్ పట్టణంలోని 1వ వార్డు 2 వ వార్డు పరిధిలోని జిరాయత్ నగర్, సంతోష్ నగర్లలో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఆరోగ్య శాఖా మున్సిపల్ శాఖ సంయుక్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో మున్సిపల్ …
Read More »