Breaking News

Monthly Archives: August 2022

కామన్‌ వెల్త్‌ క్రీడల్లో నిజామాబాద్‌ బిడ్డ హుస్సాముద్దీన్‌కు కాంస్య పతకం

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామన్‌ వెల్త్‌ క్రీడల్లో నిజామాబాద్‌కు చెందిన మరో బిడ్డ సుబేదార్‌ హుస్సాముద్దీన్‌ పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి క్రీడాకారుల పుట్టినిల్లు నిజామాబాద్‌ గడ్డ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. నిజామాబాద్‌ జిల్లా, తెలంగాణ కీర్తిని …

Read More »

నిజామాబాద్‌ బిడ్డ గెలుపు యావత్‌ దేశానికి గర్వ కారణం

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో ఉమెన్స్‌ బాక్సింగ్‌ 50 కేజీల విభాగంలో నిజామాబాద్‌ బిడ్డ నిఖత్‌ జరీన్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్‌, నేడు ఎంతో ప్రతిష్టాత్మకమైన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో ఐర్లాండ్‌కు చెందిన పగిలిస్ట్‌ను …

Read More »

వలకు చిక్కిన కొండ చిలువ

ఎడపల్లి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని చెరువులో భారీ కొండ చిలువ వలకు చిక్కగా స్థానికులు పట్టుకొని ఫారెస్టు అధికారులకు అప్పగించారు. అడవుల్లో సంచరించాల్సిన కొండ చిలువ చేపల కోసం వేసిన వలకు చిక్కడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం… ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పోచారం శివారులోని చెరువులో చేపలు క్రింది ప్రాంతం వెళ్లకుండా అలుగు …

Read More »

తెలంగాణ యూనివర్సిటీ టాప్‌ర్యాంకులో నిలవాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్‌ (చాన్స్‌లర్‌) డా. తమిళి సై సౌందర రాజన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. మొదట పరిపాలనా భవనానికి విచ్చేసిన గవర్నర్‌కు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌, అదనపు కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ స్వాగతం పలికి ఆహ్వానించారు. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) కో – ఆర్డినేటర్‌ …

Read More »

ఐఎఫ్‌టియు కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా జనరల్‌ కౌన్సిల్‌ విజయవంతమైంది. ఈ సందర్భంగా కౌన్సిల్లో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ఎం. ముత్తెన్న, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.సుధాకర్‌, జిల్లా ఉపాధ్యక్షులుగా ఎం.వెంకన్న, డి. రాజేశ్వర్‌ సహాయ కార్యదర్శులుగా బి.మల్లేష్‌, ఆర్‌.రమేష్‌, కోశాధికారిగా కే.రవితో పాటు 16 మంది జిల్లా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ …

Read More »

చేనేత కళలను ప్రోత్సహించాలి

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేనేత వస్త్రాలను విరివిగా కొనుగోలు చేసి, వాడుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత నడక కార్యక్రమాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేనేత కళలను ప్రోత్సహించాలని సూచించారు. …

Read More »

16న కవి సమ్మేళనం

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వాతంత్ర భారత వేడుకలు ఆగస్టు 8 నుంచి 22 వరకు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం సమావేశం నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో వేడుకలు …

Read More »

జాతీయ సమైక్యత పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై శనివారం డిజిపి మహెందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో సమావేశంలో జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ …

Read More »

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో పొరపాట్లకు తావుండకూడదు

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్న నేపథ్యంలో, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో శనివారం ఆయా శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్‌ వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేస్తూ, కీలక సూచనలు …

Read More »

టిీయూలో ఘనంగా జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలు

డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో శనివారం ఉదయం డా. కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ 88 వ జయంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరై కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి వందనం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ జాతిపిత డా. కొత్తపల్లి జయశంకర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »