బాధ్యతలు చేపట్టిన జిల్లా ట్రెజరీ శాఖ ఉప సంచాలకులు

నిజామాబాద్‌, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ట్రెజరీ శాఖ ఉప సంచాలకులుగా కోటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన కార్యాలయ అధికారులతో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. కోటేశ్వరరావు హైదరాబాద్‌ నుండి బదిలీపై నిజామాబాద్‌కు వచ్చారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »