Yearly Archives: 2022

ఆయిల్‌ పామ్‌ సాగు…లాభాలు బహు బాగు

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో అత్యధిక లాభాలను అందించే ఆయిల్‌ పామ్‌ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌లో స్థానిక సర్పంచ్‌ చిన్నారెడ్డి పదెకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ పంట సాగును ఎంచుకోగా, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, గురువారం లాంఛనంగా ఆయిల్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం …

Read More »

దళిత బంధుతో వ్యాపారవేత్తలుగా ఎదగాలి

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన కుటుంబాలు ఆర్ధిక అభ్యున్నతిని సాధించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపికైన వారు మార్కెట్లో మంచి డిమాండ్‌ కలిగిన యూనిట్‌ను స్థాపించుకుని, ప్రముఖ వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. దళితబంధు కింద ప్రభుత్వం …

Read More »

సీనియర్‌ సిటిజన్లకు అర్‌.టి.సి.లో రాయితీలు ఇవ్వాలి

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందు ప్రయాణాలలో సీనియర్‌ సిటిజన్లకు రాయితీ ఇవ్వాలని కోరుతూ గురువారం తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజాంబాద్‌ జిల్లా శాఖ ప్రతినిధులు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌కి నిజామాబాదులో ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళ్‌నాడు తదితర రాష్ట్రాల్లో ఈపాటికే సీనియర్‌ సిటిజన్లకు అన్ని …

Read More »

జాతీయ స్థాయి ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌కి టియు విసి

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఉత్తర ప్రదేశ్‌ వారణాసిలో ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహింపబడనున్న జాతీయ స్థాయి ‘‘వారణాసి శిక్షా సమ్మేళన్‌ – మూడు రోజుల ఎడ్యూకేషన్‌ సమ్మిట్‌’’లో పాల్గొననున్నారు. 3వ తేదీన సెక్రటరీ యూజీసీ నుండి 27 జూన్‌, 2022 నాటి ఉత్తరం నం. ఎఫ్‌. 1-1/2022 (ఎన్‌ఇపి ` …

Read More »

ప్రతి ఒక్కరూ దోమ తెరలు వినియోగించాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకాటుకు గురై డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దోమ తెరలు వినియోగించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. దీని ప్రాధాన్యతను గుర్తిస్తూ ఉద్యమం తరహాలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వైద్యారోగ్య శాఖ పనితీరును సమీక్షించారు. ఈ …

Read More »

రైల్వే స్టేషన్‌ను పునరుద్దరించాలి

ఎడపల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను ఆదాయం లేదనే సాకుతో తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఎడపల్లి రైల్వే స్టేషన్‌ను అధికారులు మూసివేశారని, మూసివేసిన ఎడపల్లి రైల్వే స్టేషన్‌ను ఎంపి ప్రత్యేక చొరవ తీసుకొని పునరుద్దరణ చేయాలని కోరుతూ ఎడపల్లి మండల బిజెపి ఆధ్వర్యంలో బుధవారం ఎంపి అర్వింద్‌ ధర్మపురికి వినతి పత్రం …

Read More »

గురు మార్గదర్శన మహోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం గురు మార్గదర్శన మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో ఈనెల 18న బిచ్కుంద పట్టణంలో గురు మార్గదర్శన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక తాసిల్దార్‌ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా వీరశైవ జంగమ సమాజం అధ్యక్షులు విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 18న బిచ్కుంద …

Read More »

డిగ్రీలో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 2190 నమోదు చేసుకోగా …

Read More »

వానాకాలం… వాహనదారులకు గమనిక

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం మొదలైంది…. అందరికీ తెలిసిందే… అయితే మీరు టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ కలిగి ఉన్నారా… అయితే మీకో విన్నపం. వానాకాలం కాబట్టి వర్షపునీరు రోడ్డుపై అక్కడక్కడ నిలిచి ఉంటుంది. మట్టి రోడ్లయితే రోడ్డంతా చిత్తడిగా, బురద బురదగా మారుతుంది. అక్కడి నుండి నడుచుకుంటూ ఆఫీసులకు, కాలేజీలకు, పాఠశాలలకు వెళ్లే వారు కనబడితే మీ వాహనం కాస్త జాగ్రత్తగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »