Yearly Archives: 2022

ట్రైనీ కలెక్టర్‌కు ఘనంగా వీడ్కోలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో సుమారు ఏడాది కాలం పాటు ట్రైనీ కలెక్టర్‌గా సేవలందించిన ఐఏఎస్‌ అధికారి మకరంద్‌ తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆయన జిల్లా నుండి రిలీవ్‌ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్‌ లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రా, ఇతర జిల్లా అధికారులు …

Read More »

11 న మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబాఫూలే జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11 వ తేదీన జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నామని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు వినాయకనగర్‌ హనుమాన్‌ జంక్షన్‌ వద్ద గల మహాత్మా ఫూలే విగ్రహానికి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం 10 గంటలకు రాజీవ్‌ గాంధీ …

Read More »

ప్రజాపంథా పార్టీ నగర కార్యదర్శిగా సుధాకర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా పార్టీ నిజామాబాద్‌ నగర కమిటీ నిర్మాణ జనరల్‌ బాడీ సమావేశం ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో జరిగింది. సమావేశంలో నిజామాబాద్‌ నగర కార్యదర్శిగా ఎం.సుధాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ నగర ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చడంలో ప్రభుత్వాలు, అధికారులు విఫలమయ్యారన్నారు. నిజామాబాద్‌ నగర పరిధిలోని 60 డివిజన్లలో …

Read More »

ఉద్యోగార్థులు ప్రాంతీయ గ్రంథాలయం సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్‌లను వెలువరించనున్న నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌ కాలనీలో గల ప్రాంతీయ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన ప్రాంతీయ గ్రంథాలయాన్ని సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. లైబ్రరీలో సరిపడా ఫర్నిచర్‌, …

Read More »

ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారిని సింధూజ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణం కేంద్రంలోని బోయవాడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న మన్మల సింధూజ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అండర్‌ 20 కబడ్డీ జిల్లా స్థాయి టీమ్‌లో ఎంపిక అయ్యి ఈ నెల 9, 10, 11 తేదీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు హాజరు కానుంది. కావున తనను ప్రోత్సాహిస్తూ …

Read More »

దోమకొండలో నల్ల జెండాలతో నిరసన

దోమకొండ, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో పండిరచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పాల్గొని మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం గ్రామంలో పలు ఇళ్లపై నల్ల జెండాలను ఎగర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ …

Read More »

పదవ తరగతి పిల్లలకు పరీక్ష అట్టల పంపిణి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ప్రగతి భవన్‌లో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ నిజామాబాదు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ చేతుల మీదుగా 210 పరీక్ష అట్టలను బీసీ హాస్టల్‌ పిల్లలకు అందచేయటం జరిగింది. వీటిని రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్‌ కలిసి దాతలుగా నిలిచారు. కార్యక్రమంలో కోశాధికారి కరిపే రవీందర్‌, …

Read More »

టిఫిన్‌లో కప్ప – బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థినుల హాస్టల్‌లో ఉదయం విద్యార్థులకు ఇచ్చే అల్పాహారం టిఫిన్‌లో కప్ప వచ్చిన ఘటనపై తక్షణమే దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులకు మరో హాస్టల్‌ భవనం నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తె.యూ వీ.సీ ప్రొ.రవీందర్‌ గుప్తాకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా …

Read More »

19 వరకు పీజీ వన్‌ టైం చాన్స్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఐఎంబిఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, బిఎల్‌ఐఎస్సీ. కోర్సులకు చెందిన 2006-2018 వరకు రెండు సంవత్సరాల బ్యాచ్‌ విద్యార్థులకు, 2006-2018 వరకు మూడు సంవత్సరాల బ్యాచ్‌ విద్యార్థులకు, 2006-2019 వరకు ఐదు సంవత్సరాల బ్యాచ్‌ విద్యార్థులకు చెందిన వన్‌ టైం చాన్స్‌ …

Read More »

వంద రోజుల పని దినాలు కల్పించాలి…

మాచారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలంలో ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలని జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. గురువారం మాచారెడ్డి ఎంపిడిఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిలతో సమావేశాన్ని నిర్వహించారు. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా కూలీలకు వంద రోజుల పనిదినాలు కల్పించాలని పేర్కొన్నారు. ఎంపీడీవో బాలకృష్ణ, కార్యదర్శులు పాల్గొన్నారు. ఉపాధి పనుల్లో కూలీల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »