డిచ్పల్లి, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కోర్టును సందర్శించారు. న్యాయశాస్త్ర విద్యా ప్రణాళికలో భాగంగా వారు పర్యటన చేశారు. కోర్టు పరిశీలన, అధ్యయనం నాలుగు రోజుల పాటు జరుగుతుంది. జిల్లా న్యాయమూర్తి కె. సునీత అనుమతితో నిజామాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ విక్రం టీయూ అధ్యాపకులను, విద్యార్థులను కోర్టు …
Read More »Yearly Archives: 2022
టీయూలో ఉచిత యోగా శిక్షణా శిబిరం
డిచ్పల్లి, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మైదాన ప్రాంగణంలో పిజికల్ ఎడ్యూకేషన్ అండ్ స్పోర్ట్స్, యూత్ వెల్ఫేర్ ఆఫీస్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నుంచి ఉచిత యోగా శిక్షణా శిబిరం నిర్వహింపబడుతుందని యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. జి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంప్ ఒక నెల రోజుల (23 మార్చి నుంచి 22 ఏప్రిల్ వరకు) పాటు జరుగుతుందన్నారు. …
Read More »కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్
గాంధారి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్. తమ నాయకునిపై బురదజల్లే మాటలు మానుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెరాస నాయకులు హెచ్చరించారు. ఆదివారం ఎల్లారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్పై చేసిన ఆరోపణలకు దీటుగా సోమవారం గాంధారి తెరాస నాయకులు సమాధానం ఇచ్చారు. స్థానిక సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన …
Read More »శ్రీరామమందిర నిర్మాణానికి భూమి పూజ
గాంధారి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల కేంద్రంలో శ్రీ సీతా రామ మందిర నిర్మాణానికి భక్తులు ముందుకువచ్చారు. ఇందులో భాగంగా స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయం సమీపంలో సోమవారం శ్రీ రామ భక్తులు తాత్కాలిక శ్రీ హనుమాన్, లక్ష్మణ్ సమెత సీతా రాముల మూర్తులను ప్రతిష్టించి భూమి పూజ నిర్వహించారు. శ్రీ హనుమాన్ మాలలు వేసుకున్న స్వాములు, గ్రామ పెద్దలు, నాయకులు పూజ …
Read More »మ్యాథమేటిక్స్ విభాగంలో రెండ్రోజుల వర్క్షాప్
డిచ్పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాథమెటిక్స్ విభాగంలో భారత ప్రభుత్వం వారి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్సిఎస్టిసి), తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టిఎస్సిఒఎస్టి) సంయుక్త ఆధ్వర్యంలో 10 వ జాతీయ మాథమెటిక్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 25, 26 తేదీలలో జాతీయ …
Read More »లెక్చరర్ పోస్టుల ఎంపికకు వ్రాత పరీక్ష
డిచ్పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన ఆయా విభాగాలలోని వివిధ సబ్జెక్టుల్లో పార్ట్ – టైం లెక్చరర్ పోస్టులకు గాను ఈ నెల 22 వ తేదీ మంగళవారం ఉదయం 10:00 నుంచి 12:00 వరకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, తెలంగాణ యూనివర్సిటి, డిచ్ పల్లిలో వ్రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. ఎం. …
Read More »జిల్లా జైలును సందర్శించిన టీయూ విద్యార్థులు
డిచ్పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సోమవారం ఉదయం నిజామాబాద్లో గల జిల్లా కారాగార గృహాన్ని సందర్శించారు. న్యాయ విద్యలో భాగంగా ఈ పర్యటన చేశారు. జైలు ఆవరణలో అధికారులు టీయూ అధ్యాపకులతో, విద్యార్థులతో అభిజ్ఞ ప్రవర్తనా నైపుణ్యాల అభివృద్ధి ప్రోగ్రాం (ఉన్నతి) నిర్వహించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ జైలు నిజామాబాద్ సూపరింటెండెంట్ జి. ప్రమోద్, ఎస్. రాజశేఖర్ …
Read More »సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్డిఓ వెంకట …
Read More »ఉద్యోగ జేఏసి ఆధ్వర్యంలో చలివేంద్రం
కామారెడ్డి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి ఎండల దృష్ట్యా ప్రజల, ఉద్యోగుల దాహార్తిని తీర్చడానికి ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చలివేంద్రం, అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం, చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం …
Read More »కళాశాలలను పర్యవేక్షించిన వీసీ
డిచ్పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ సోమవారం ఉదయం పర్యవేక్షించారు. వివిధ విభాగాలను సందర్శించి అధ్యాపకులు, విద్యార్థుల హాజరు శాతాన్ని తెలుసుకున్నారు. విద్యార్థుల హజరు శాతాన్ని పెంపొంచడం కోసం బోధనోపకరణాలను ప్రదర్శించాలని అన్నారు. విద్యార్థుల చదువు సంధ్యలో పోటీ తత్త్వాన్ని పెంపొందింపజేయాలని అన్నారు. ఆయా తరగతి గదుల్లో జరుగుతున్న పాఠ్య బోధనను …
Read More »