కామారెడ్డి, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఏవో రవీందర్, వివిధ శాఖల …
Read More »Yearly Archives: 2022
మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు
నిజామాబాద్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ ఔట్ రీచ్ బ్యూరో నిజామాబాద్ యూనిట్, మహిళా శిశు, దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు మంగళవారం బహుమతులను ప్రదానం చేస్తారు. కార్యక్రమంలో ఫీల్డ్ పబ్లిక్ ఆఫీసర్ కె. శ్రీనివాస్ రావు, జిల్లా …
Read More »ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ
నిజామాబాద్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణికి మొత్తం 104 …
Read More »టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం టీఎన్జీవో ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ అలుక కిషన్ అధ్యక్షతన టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, టిఎస్డబ్ల్యుడిసి చైర్మన్ ఆకుల లలిత, మెడికల్ సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, …
Read More »టియులో స్పోర్ట్స్ బోర్డ్ ఏర్పాటు
డిచ్పల్లి, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయబడిరదని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్ డాక్టర్ జి. రాంబాబు తెలిపారు. బోర్డు కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించామని తెలిపారు. బోర్డుకు చైర్మన్గా తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, కన్వీనర్గా డాక్టర్ జి రాంబాబు వ్యవహరిస్తారని అన్నారు. కమిటీలో …
Read More »సోమవారం అమ్మ భగవాన్ జన్మదిన వేడుకలు
కామారెడ్డి, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ పరంజ్యోతి అమ్మభగవాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం 9 గంటలనుండి గోమాత పూజ, మరియు కుంకుమ పూజలు, పాదుకాభిషేకం, పుష్పాభిషేకం అమ్మ భగవానుల దర్శనం మరియు మధ్యాహ్నం 1 గంట నుండి అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పవళింపు సేవ, ఆలయంలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ సేవకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీ కల్కి …
Read More »మున్సిపల్ కార్యాలయంలో మహిళ దినోత్సవ వేడుకలు
భీమ్గల్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మహిళ దినోత్సవం సందర్భంగా తెరాస వర్కింగ్ ప్రేసిడెంట్ కెటిఆర్, మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని మహిళలందరు చాలా ఉత్సహంతో వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా భీంగల్ పట్టణ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేంధర్ పట్టణంలోని మెప్మా, ఏఎన్ఎం, ఆషావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులని ఘనంగా శాలువా కప్పి, మొక్క అందజేశారు. ఈ …
Read More »లయన్స్ క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకం
ఆర్మూర్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ హితమే పరమావధిగా లయన్స్ క్లబ్ దేశ, విదేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా స్ఫూర్తి పేరిట ఆర్మూర్ పట్టణంలోని విజయలక్ష్మి గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి …
Read More »నా ఓటే నా భవిష్యత్ – ఒక్క ఓటుకున్న శక్తి
కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘నా ఓటే నా భవిష్యత్ – ఒక్క ఓటు కున్న శక్తి’ అనే అంశంపై భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవం – 2022 సందర్భంగా ఓటర్ ఆవగాహన పోటీ నిర్వహిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమం …
Read More »యువత సన్మార్గంలో నడవాలి
కామారెడ్డి, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత సన్మార్గంలో నడవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దేవునిపల్లి లోని లక్ష్మీదేవి గార్డెన్లో ఆదివారం 283 వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు కామారెడ్డి నియోజకవర్గం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అటవీ సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి …
Read More »