డిచ్పల్లి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మహిళా విభాగం ఆధ్వర్యంలో డైరెక్టర్ డా. కె. అపర్ణ 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వర్చువల్ వేదికగా ఆన్లైన్లో ‘‘దేశభక్తి పాటల పోటీ’’ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ విభాగాల బాలికలు దీప్తి, శ్యామల, అరుణ, వైష్ణవి, లావణ్య, కిరణ్మయి, మహతి, ప్రణతి, నవ్య, శృతి, రమ్య, సంధ్య, …
Read More »Yearly Archives: 2022
టీయూలో జాతీయ జెండా ఆవిష్కరణ
డిచ్పల్లి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పరిపాలనా భవనం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మొదటగా మహాత్మా గాంధీ, డా. బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడుతూ సర్వసత్తాక, సామ్యవాద, …
Read More »కలెక్టరేటులో గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాదు కలెక్టరేటులో జరుపుకున్నారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, శాసన మండలి సభ్యులు వి.గంగాధర్ గౌడ్, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు …
Read More »శ్రీ చైతన్య పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
ఆర్మూర్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం శ్రీ చైతన్య పాఠశాలలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ప్రిన్సిపాల్ ముత్తు నందిపాటి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా గణతంత్ర దినోత్సవం ఔన్నత్యాన్ని, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితమే గణతంత్ర దినోత్సవం అని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనదని, నేటి విద్యార్థులను రేపటి …
Read More »రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన ఓటు హక్కు ఎంతో గొప్ప ఆయుధం అని నిజామాబాదు జిల్లా జడ్జి సునీత అభివర్ణించారు. ఓటు హక్కు ఔన్నత్యాన్ని గుర్తెరిగి అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలికారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రగతి భవన్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య …
Read More »క్రీడా సామాగ్రి కోసం దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ప్రతీ యేటా ఎంపిక చేయబడిన యువజన సంఘాలకు ఉచితంగా పంపిణీ చేసే క్రీడా సామాగ్రి కోసం నిజామాబాద్ జిల్లాలోని యువజన సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర, శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారికి సూచనలు : యువజన సంఘం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ …
Read More »సమాచార హక్కు చట్టం జిల్లా ఇన్చార్జిగా వేణు
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట కమిటీ బొక్కల వేణుని నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ఇంఛార్జిగా నియమిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న సురేష్ డానియల్ నేలపాటిని జిల్లా ప్రెసిడెంట్గా నియమిస్తున్నట్లు మంగళవారం సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా నూతన ఉమ్మడి జిల్లా ఇంఛార్జి వేణు, కామారెడ్డి …
Read More »శ్రీ నిధి ఎక్స్గ్రేషియా అందజేసిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెర్ప్ సమన్వయకర్త ఆలే శ్రీనివాస్ పిట్లం మండలంలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాల వల్ల ఆగస్టు 31,2021 న మృతి చెందారు. శ్రీ నిధి ద్వారా రూ.1.50 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరైంది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, శ్రీనివాస్ భార్య నాగజ్యోతికి మంగళవారం చెక్కును అందజేశారు. సెర్ప్ సిబ్బంది ఏదైనా కారణం చేత మృతి చెందితే …
Read More »టీయూ వీసీకి వైశ్య వికాసం డైరీ బహూకరణ
డిచ్పల్లి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్కు వాసవి గ్రూప్ ఆఫ్ చైర్మన్ యర్రం విజయ్ కుమార్ వైశ్య వికాసం డైరీని మంగళవారం వీసీ చాంబర్లో బహూకరించారు. నాగరాజు డైరీని వీసీకి అందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వాసవి క్లబ్ వారు వివిధ సామాజిక, సాంస్కృతిక సేవా రంగాలలో విస్తృతమైన సేవలందిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే వారి …
Read More »టీయూలో జాతీయ బాలికల దినోత్సవం
డిచ్పల్లి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉమెన్ సెల్ ఆధ్వర్యంలో డైరెక్టర్ డా. కె. అపర్ణ సోమవారం సాయంత్రం వర్చువల్ వేదికగా ఆన్లైన్ లో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ విశ్వవిద్యాలయ మహిళా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీల్లో చాలా మంది విద్యార్థులు చిత్రాలు గీసి ఆన్లైన్లో ప్రదర్శించారు. అందులో హరిప్రియ, యోగిత, ద్యాగలి సాత్త్విక, …
Read More »