నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్ల గురించి, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల …
Read More »Yearly Archives: 2022
నీటి ఎద్దడి లేకుండా చూడాలి
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులతో పట్టణంలో నీటి ఎద్దడి పై సమీక్ష నిర్వహించారు. ఇందల్వాయి నుంచి కామారెడ్డి వరకు ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ కు …
Read More »సిజీరియన్ కాన్పుల నియంత్రణకు అవగాహన పెంపొందించాలి
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిజీరియన్ ఆపరేషన్లను నియంత్రిస్తూ, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సిజీరియన్ కాన్పుల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, …
Read More »నవంబర్ 14 న ప్లాట్ల వేలంపాట
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం వద్ద గల ప్రభుత్వ భూమిలో 80 ప్లాట్లను విక్రయించేందుకు వచ్చే నెల నవంబర్ 14 వ తేదీన వేలంపాట నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రారంభ ధర ఒక్కో చదరపు అడుగుకు ఎనిమిది వేల రూపాయల ధర నిర్ణయించడం జరిగిందని, ఆసక్తి గల వారు బిడ్డింగ్లో పాల్గొని అధిక ధర పాడి …
Read More »టిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి పరామర్శ
బాన్సువాడ, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలంలోని పోతంగల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సిరిగంధం ఏల్లబోయి ప్రమాదశాతు ఇంటివద్దనే మరణించాడు. వారి కుటుంబాన్ని బాన్సువాడ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి పరామర్శించి, వారి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుదని భరోసా ఇచ్చారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ వర్ని శంకర్, టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఏజాజ్ …
Read More »జిల్లా కలెక్టర్కు ఘన సన్మానం
నిజామాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయిలో నిజామాబాద్కు అవార్డు రావడం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ విభాగం ర్యాంకింగ్లో నిజామాబాద్ జిల్లా జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకులో నిలిచిన సందర్భంగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులు ఇటీవలే ఢల్లీిలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించిన విషయం …
Read More »పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతోందని చెప్పారు. ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్ష సమయానికి …
Read More »సిల్వర్ జూబ్లీ ప్రశంసా పురస్కారానికి బాలు ఎంపిక
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15వ తేదీ శనివారం హైదరాబాదులోని తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సిల్వర్ జూబ్లీ ప్రశంస పురస్కారానికి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలును ఎంపిక చేశారు. గత 15 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా 67 సార్లు, రక్తదాతల సమూహం ద్వారా 15 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని, కరోనా సమయంలో …
Read More »గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ …
Read More »ఇసుక, మొరం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
నిజామాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఏ ఒక్క ప్రాంతం నుండి కూడా ఇసుక, మొరం అక్రమ రవాణా జరుగకుండా ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలను సైతం గుర్తిస్తూ నిబంధనలకు అనుగుణంగా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు చెందాల్సిన పీడీఎస్ రైస్ …
Read More »