Yearly Archives: 2022

బస్టాండ్‌ పునర్నిర్మాణ పనులు ప్రారంభం

లింగంపేట్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంగణంలో గురువారం నూతన బోరుబావి పనులు ప్రారంభించినట్లు తెరాస మండల అధ్యక్షులు రమేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్‌ పునర్నిర్మాణ పనుల నిమిత్తం ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ నలభై ఆరు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఇందులోభాగంగానే బోరుబావి తవ్వకం పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా టీఎస్‌ …

Read More »

గొల్లపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ

రామారెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగ అందించే బతుకమ్మ చీరలను రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ రెడ్డి పంపిణి చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి బడుగు బలహీన వర్గాలు సైతం పండుగ రోజు సంతోషంగా నూతన దుస్తులు వేసుకొని ఆనందంగా పండుగ జరుపుకునేలా కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం ఆడపడుచులందరికి …

Read More »

టీఎన్‌జీఓల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం టీఎన్‌జీఓల సంఘం ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆకుల …

Read More »

కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ సంబరాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో గురువారం మెప్మా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. వివిధ రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆవరణలో పెట్టి పాటలు పాడుతూ ఆటాడారు. అందంగా తయారుచేసిన బతుకమ్మలకు బహుమతులను ప్రధానం చేశారు. బతుకమ్మ సంబరాల్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, డిఆర్‌డిఓ సాయన్న, ఏపీ డి మురళి కృష్ణ, మెప్మా …

Read More »

టి.బి. ముక్తభారత్‌ అభియాన్‌పై సమీక్ష

దోమకొండ, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బిక్కనూర్‌, మాచారెడ్డి, రాజంపేట, అన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి టీబీ ముక్తాభారత్‌ అభియాన్‌ నిక్షేయ మిత్రపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమన్వయకర్త నీలిమ మాట్లాడారు. జిల్లాలో 1113 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించామని తెలిపారు. ప్రధానమంత్రి టీబీ ముక్తభారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో …

Read More »

శ్రీ ఆర్యబట్ట కళాశాలలో బతుకమ్మ సంబరాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల శ్రీ ఆర్యభట్ట గ్రూప్‌ ఆఫ్‌ కాలేజెస్‌ ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ పువ్వులతో అలంకరించిన బతుకమ్మలను తయారుచేసి, డీజే చప్పుల మధ్య సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. నృత్యాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్మన్‌ గడ్డం …

Read More »

కన్నుల పండువగా అమ్మవారి ఊరేగింపు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూరు మండలం మంథని గ్రామంలో లయన్స్‌ యూత్‌ అసోసియేషన్‌ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 22వ వార్షికోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని యూత్‌ ప్రతినిధులు తెలిపారు. గురువారం అమ్మవారి యొక్క పల్లకి సేవ, ఊరేగింపు నిర్వహించారు. భవాని స్వాములు, భక్తులు ఆనందంగా నృత్యాలు చేస్తు అమ్మవారిని గ్రామ వీధుల గుండా ఊరేగించారు. నవరాత్రి …

Read More »

ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా నిలిపినందుకు శుభాకాంక్షలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ (ఐవిఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తాకు తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా 4 అవార్డులను అందుకున్నందుకుగాను శుభాకాంక్షలు తెలిపామని ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త బాలు, గంప ప్రసాద్‌ అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఉప్పల …

Read More »

స్థలం కేటాయించారు… నిర్మాణం మరిచారు…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 13 వార్డ్‌ టేక్రియల్‌లో స్మశాన వాటిక నిర్మాణం జరగడం లేదంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేడుదుల రాజు, గడ్డ మీది రాజు, రాములు, ఆంజనేయులు మాట్లాడుతూ సంవత్సరాలు గడిచిపోతున్నా అధికారులు స్మశాన వాటిక నిర్మాణం విషయం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్న స్థానిక కౌన్సిలర్‌ …

Read More »

డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలి

మాక్లూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 67 రోజుల నుండి నిజామాబాద్‌ జిల్లాలోని మాక్లూర్‌ మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలకు మండల తహసిల్దార్‌ సంఫీుభావంతో పాటు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తహసిల్దార్‌ శంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీలో పేస్కేల్‌ అమలు చేయడంతో పాటుగా వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »