కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను బతుకమ్మ పండగ చాటి చెప్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. సామాజిక సమైక్యతకు ఈ పండుగ దోహదపడుతుందని తెలిపారు. పూలనే దేవతగా మహిళలు …
Read More »Yearly Archives: 2022
పలుగుట్ట భూమి పరిరక్షణే ద్యేయం…
నందిపేట్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణ, పల్గుట్ట భూమి పరిరక్షణే ద్యేయంగా ఆశ్రమం కృషి చేస్తున్నదని నందిపేట్ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ పేర్కొన్నారు. ఆశ్రమ సభ్యులతో కలిసి శనివారం ఆశ్రమ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులపై వివరణ ఇచ్చారు. తనకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పటి …
Read More »ముస్లిం కమిటీ అధ్యక్షునికి సన్మానం
నందిపేట్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన ఆహ్మద్ ఖాన్ను టిఆర్ఎస్ మైనారిటీ సెల్ ఆర్ముర్ నాయకులు శనివారం శాలువ, పూలమాలతో సన్మానించారు. ఇటీవల నందిపేట్ గ్రామంలోని అన్ని మజీద్ సభ్యుల సమక్షంలో ఎన్నికలు జరిపి నూతన కార్యవర్గాన్ని మరియు అధ్యక్షునిగా ఆహ్మద్ ఖాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉస్మాన్ …
Read More »కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల లింగంకు సన్మానం…
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం కామారెడ్డి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కామారెడ్డి జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల లింగం, కామారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గబ్బుల లక్ష్మిపతి, చుక్కాపూర్ ఆలయ కమిటీ డైరెక్టర్ ముత్యపు శ్రీనివాస్లకు ఘనంగా సన్మానించారు. ఐవిఎఫ్ కామారెడ్డి …
Read More »యాప్లో జిల్లా సమగ్ర సమాచారం
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా సమగ్ర సమాచారాన్ని మైకామారెడ్డి.కం యాప్ ద్వారా పొందవచ్చునని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి పట్టణంలోని డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న చింతల బాలరాజు గౌడ్ స్మారక సమావేశ మందిరం (ఆడిటోరియం)లో శనివారం కేక్ కట్చేసి మై కామారెడ్డి. కం లోకల్ యాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కామారెడ్డి …
Read More »రేపే పద్మశాలి సంఘం ఎన్నికలు
నిజామాబాద్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిర్వహించబోయే నిజామాబాద్ పట్టణ పద్మశాలీ సంఘం ఎన్నికలు రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తున్నాయి. గుజ్జెటి వెంకట నర్సయ్య, పెంట దత్తాత్రి, ఎస్ఆర్ సత్యపాల్ ఆధ్వర్యంలో మూడు ఫ్యానళ్లు ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం రాత్రి ప్రచారానికి తెరపడిరది. రాజకీయ ఎన్నికల్లో మాదిరిగా మద్యం పంపిణీ, బుజ్జగింపులు, హామీలు, కార్యకర్తల సమూహ సమావేశాలు ఏర్పాటు …
Read More »అసలు కారకుడు రాజు…
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ కూలి కార్మికుడు దామోదర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆర్టీసీ కూలి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కామారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డిపో మేనేజర్ మల్లేశం రాకపోవడంతో మనస్థాపం చెంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం …
Read More »పాల దిగుబడి పెంచేలా చూడాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు మేలు జాతి పశుసంతతిని పెంపొందించుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు మహిళలకు ఇప్పించి మేలు జాతి గేదెలను కొనుగోలు చేసే విధంగా అధికారులు …
Read More »రుణాలు ఇవ్వడంలో కామారెడ్డి రెండో స్థానం
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో కామారెడ్డి జిల్లా రెండవ స్థానంలో ఉందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం ఐకెపి అధికారులతో రుణాల లక్ష్యాలు, బకాయిల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హాజరైన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడారు. స్త్రీ నిధి రుణాలు అర్హత గల …
Read More »గొల్లపల్లిలో ఆసరా పింఛన్ల పంపిణీ
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం రామరెడ్డి మండల పరిధిలో గల గొల్లపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సురేందర్ అందజేసిన నూతన ఆసరా ఫించన్ కార్డ్స్తో పాటు ఇంతకు ముందున్న ఆసరా ఫించన్ లబ్ధిదారులకు కూడా నూతన ఆసరా ఫింఛన్ కార్డులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రామరెడ్డి మండల వైస్ ఎంపీపీ రవిందర్ రావు, గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ ఆసరా …
Read More »