రెంజల్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోరువం గ్రామంలో ఆదామా పురుగుల మందు కంపెనీ వారి ఆధ్వర్యంలో రూ.5లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను గురువారం స్థానిక సర్పంచ్ వాని సాయి రెడ్డి ఆదామా కంపెనీ సౌత్ ఇండియా మేనేజర్ పాపునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదామా కంపెనీ పురుగుల మందు వ్యాపారంతో …
Read More »Monthly Archives: February 2023
సిఎం కెసిఆర్, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు పాలాభిషేకం
ఆర్మూర్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ పుణ్యం క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఇదివరకే విడుదల చేసిన 100 కోట్లతో పాటు మరో 500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ నిధుల మంజూరికి కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్ర పటానికి మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ భక్తులు అంజన్న దీక్షా పరులు పాలాభిషేకం …
Read More »టియులో యోగా తరగతులు
డిచ్పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా శిక్షణ తరగతులను గురువారం సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లోని సమావేశ మందిరం లో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వైస్ చాన్స్ లర్ మాట్లాడుతూ.. యోగ అభ్యాసం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. మానసిక ప్రశాంతతకు యోగ అభ్యాసం అందరు విద్యార్థులు …
Read More »సెవెన్ హార్ట్స్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం యాచారం (4 గ్రామం పంచాయతీలు) గ్రామంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉత్తనూరు, శ్రీజ హాస్పిటల్ గాంధారి వారి సహకారంతో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా …
Read More »ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి…
బాన్సువాడ, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో జరిగే కార్యక్రమానికి బాన్సువాడ డివిజన్లోని ఆశ వర్కర్లతో కలిసి సిఐటియు నాయకులు ఖలీల్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశాలను కార్మికులుగా గుర్తించాలని కనీస వేతనం చెల్లించాలని కోరుతూ 16 రోజులు సమ్మె …
Read More »ఆర్ట్స్ కాలేజీని సందర్శించిన విసి
డిచ్పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విభిన్న విభాగాలకు చెందిన తరగతి గదులు, సైన్స్ విభాగాలకు చెందిన ల్యాబ్స్ సందర్శించారు. విద్యార్థులు ల్యాబ్స్ సద్వినియోగం చేసుకోవాలని, తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. త్వరలో జరిగే సెమిస్టర్ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. సైన్స్ విద్యార్థులు ల్యాబ్లను ఉపయోగించుకొని …
Read More »క్రీడలవల్ల మానసిక ఉల్లాసం
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెస్ క్రీడాకారులు చాంపియన్షిప్ సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడల వల్ల మానసిక …
Read More »రైతుబంధు సమితి క్యాలెండర్ ఆవిష్కరణ…
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో యాడవరం గ్రామంలో రైతు వేదికలో రైతుబంధు సమితి క్యాలెండరును మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకం, రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు రైతుభీమా పధకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. …
Read More »ఇ కుబీర్లో పేరుకుపోయిన బిల్లులను వెంటనే విడుదల చేయాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ట్రెజరీల్లో ఆమోదం పొందినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయక ఇ కుబీర్ లో పేరుకు పోయిన వేలాది బిల్లులను వెంటనే విడుదల చేయాలని టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఆర్థిక శాఖ కార్యదర్శిని డిమాండ్ చేశారు. సప్లిమెంటరీ బిల్స్, పిఆర్సీ బకాయిలు, సెలవు వేతనాలు, మెడికల్ రీయింబర్స్ మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, …
Read More »పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం
బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది పరీక్షలకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ తరగతి గదుల్లో ఆకలితో ఇబ్బంది పడకుండా విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల బాన్సువాడలో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని ఉపాధ్యాయులు అందించారు.ఈ …
Read More »