ఆర్మూర్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం వాగ్గడ్డ హనుమాన్ మందిరం నుండి హనుమాన్ స్వాములు పాదయాత్రగా గురువారం బయలుదేరారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామం నందు వెలసిన శ్రీ మహాపుణ్యక్షేత్రం కొండగట్టు వరకు పాదయాత్రగా బయలుదేరి స్వామి అంజన్నకు మొక్కులు తీర్చుకుంటారు. ఇలా ప్రతి ఏటా అంజన్న హనుమాన్ స్వాములు పాదయాత్రకు బయలుదేరుతారు. భక్తులు మాట్లాడుతూ ప్రతి ఊరు ఊరు …
Read More »Daily Archives: March 24, 2023
నిజామాబాదుకు జాతీయ స్థాయిలో బంగారు పతకం
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా క్షయ నియంత్రణ విభాగం ద్వారా జిల్లాలో విస్తృతంగా క్షయ నిర్మూలన కార్యక్రమాల్ని నిర్వహించి టీబీని, నూతన క్షయ వ్యాధిగ్రస్తులను 60 శాతం వరకు నిర్మూలించడం ద్వారా నిజామాబాద్ జిల్లాకి జాతీయ స్థాయిలో బంగారు పతకం అవార్డు వరించింది. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ …
Read More »మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉదృతం
హైదరాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విధితమే. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో …
Read More »పారిశుద్య కార్మికుల వేతనాలు అందజేయాలి
మాక్లూర్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత మూడు నెలలుగా పారిశుద్ధ కార్మికులకు (గ్రామ పంచాయితీ సిబ్బందికి) వేతనాలు ఇవ్వడం లేదని, తక్షణమే వారికి వేతనాలు మంజూరు చేయాలని మాక్లూర్ మండల బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మాక్లూర్ మండల బిజెపీ శాఖ అధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ మాట్లాడుతూ దళితబంధు …
Read More »పాఠశాలకు ప్రింటర్ బహుకరించిన పూర్వ విద్యార్థులు
నసురుల్లాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996 ` 97, 10వ తరగతి చదివిన విద్యార్థులు 25 సంవత్సరాల సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దూర్కి ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు ప్రింటర్ బహుకరించారు. పాఠశాల సౌకర్యార్థం ఈ ప్రింటర్ మరియు కలర్ జిరాక్స్ ఎంతగానో …
Read More »రక్తదానం… అభినందనీయం…
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో బాలమని మహిళకు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో టేక్రియాల్ గ్రామానికి చెందిన కళాకారుడు డప్పు స్వామి మానవతాదృతంతో ముందుకు వచ్చి సకాలంలో రక్తాన్ని అందజేసి ఆపరేషన్ విజయవంతం అయ్యేలాగా సహకరించారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు …
Read More »‘పోడు’ పాస్ బుక్కులను క్షుణ్ణంగా పరిశీలించాలి
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం పొందిన క్లెయిమ్ల ప్రకారంగా రూపొందించిన పట్టా పాస్ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే అర్హులైన వారికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలను అందించేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని …
Read More »