కొత్త సిపికి మంత్రి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ గా ఇటీవల నియమితులైన సత్యనారాయణ బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ని మినిస్టర్‌ క్వార్టర్స్‌ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతన సిపి సత్యనారాయణ కు మంత్రి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »