Monthly Archives: October 2023

కంట్రోల్‌ రూంను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ, కంట్రోల్‌ రూంను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ఎం సి ఎం సి విధులు, బాధ్యతలను అధికారులకు వివరించారు. ఎన్నికల వ్యయం పరిశీలనకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, కలెక్టరేట్‌ ఏవో …

Read More »

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చింది

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నగరంలో జరిగిన గౌడ, నాయి బ్రాహ్మణ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను, కల్లు వ్యాపారాన్ని చిన్న చూపు చూశాయని అన్నారు. సిఎం కేసిఆర్‌ ఉధ్యమ సమయంలో …

Read More »

సోషల్‌మీడియాపై ప్రత్యేక నిఘా

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ కోరారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగ మురళికృష్ణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీసీ సంక్షేమ సంఘం యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా బట్రాజు మురళికృష్ణను ుువజన సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు నియమించారు. బీసీల హక్కుల కొరకు పోరాడేందుకు బీసీ యువత ముందుకు రావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు అన్నారు. బీసీ యువజన సంఘం సమాజసేవ చెయ్యడానికి ఎప్పుడు …

Read More »

ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల వ్యయం పరిశీలన కోసం ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనల మేరకు పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ లో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం చేసిన కృష్ణ

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో జిల్లా కేంద్రానికి చెందిన వీణ (18) అత్యవసరంగా ఆపరేషన్‌ నిమిత్తమే బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో జిల్లా కేంద్రానికి చెందిన స్వర్ణకారుడు కృష్ణ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి కేబీసీ రక్తనిధి కేంద్రంలో సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవీఎఫ్‌ …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, అక్టోబరు10, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి మధ్యాహ్నం 3.08 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష ఉదయం 7.02 వరకు తదుపరి మఖయోగం : సాధ్యం ఉదయం 10.00 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.08 వరకు తదుపరి కౌలువ తెల్లవారుజాము 4.15 వరకు వర్జ్యం : రాత్రి 8.20 – 10.06దుర్ముహూర్తము …

Read More »

రేపు తెలంగాణకు అమిత్‌ షా!!

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి తెలంగాణకు రానున్నారు. రేపు మంగళవారం 10వ తేదీన అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి అధికారిక షెడ్యుల్‌ ఖరారైంది. రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్‌లోని డైట్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో అమిత్‌ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్‌, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో …

Read More »

గల్ఫ్‌ ఓటు బ్యాంకుపై చర్చ

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల ఆయన సోమవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్‌ రెడ్డితో తీన్మార్‌ మల్లన్న హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జగిత్యాలకు చెందిన గల్ఫ్‌ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి సమావేశ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. గల్ఫ్‌ దేశాలలో ఉన్న …

Read More »

ఓటర్‌ అవగాహన సైకిల్‌ ర్యాలీకి స్వాగతం

కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రాస్‌ స్టేట్‌ సైకిల్‌ ర్యాలీకి సోమవారం రాత్రి కామారెడ్డి పట్టణంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ స్వాగతం పలికారు. ఓటర్‌ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైకిల్‌ ర్యాలీ కామారెడ్డి పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వద్దకు వచ్చింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సూచించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »