నిజామాబాద్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉత్తరప్రదేశ్ లోని ఇటావాకు చెందిన సామాజిక కార్యకర్త రాబిన్ సింగ్ పిలుపునిచ్చారు. నానాటికీ కలుషితమవుతున్న పర్యావరణం ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను చాటుతూ, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాబిన్ సింగ్ దేశ వ్యాప్తంగా సుదీర్ఘ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సైకిల్ యాత్ర ద్వారా రాబిన్ సింగ్ గురువారం నిజామాబాద్ …
Read More »Daily Archives: December 28, 2023
అక్రమ నిర్మాణాలపై చర్యలేవి…
ఆర్మూర్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోగల మామిడిపల్లిలో అక్రమ కట్టడాన్ని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్లో చేపడుతున్న అక్రమ కట్టడాల గురించి మున్సిపల్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మామిడిపల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జా …
Read More »ట్రాఫిక్ చలాన్లో తగ్గింపు…
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చాలన్లో తగ్గింపునకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కోర్టు సూపర్డెంట్ చంద్రసేనారెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కోర్టు నందు ఈనెల 27 నుంచి 30 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం …
Read More »అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ‘ప్రజా పాలన’కు శ్రీకారం
నిజామాబాద్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలో గురువారం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ప్రారంభించారు. నేటి నుండి జనవరి 06 వరకు (8 పని దినాలలో) కొనసాగనున్న ఈ కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా మొదటి రోజైన గురువారం 112 గ్రామ పంచాయతీలు, నాలుగు …
Read More »శుక్రవారం ప్రజాపాలన సభలు జరిగే గ్రామాలు ఇవే …
నిజామాబాద్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29 శుక్రవారం రోజున 101 గ్రామాలలో సభలను నిర్వహించి ఆరు గ్యారంటీలపై ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనున్న గ్రామాల వివరాలను ఆమె వెల్లడిరచారు. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని గుత్ప, గుత్పతండా, చేపూర్, ఫతేపూర్, పిప్రి, సురభిర్యాల్, …
Read More »పర్యావరణ పరిరక్షణపై సైకిల్ యాత్రీకుని సందేశం
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సైకిల్ యాత్ర చేపట్టిన రాబిన్ సింగ్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద గురువారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు చెందిన విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించారు. రసాయనకి ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని తెలిపారు. రైతులు …
Read More »దర్జీల నుండి కొటేషన్ ఆహ్వానం
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని గాంధారిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కో ఎడుకేషన్ పాఠశాలలో బాలుర, బాలికల యూనిఫామ్ కుట్టేందుకు ఆసక్తిగల దర్జీల నుండి సీల్డ్ కొటేషన్ లు స్వీకరిస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త టి.సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వ్యక్తులు లేదా సంస్థలు వచ్చే నెల 3 వ తేదీ లోపు …
Read More »ప్రజలకు చేరువగా పాలన…
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు చేరువగా పాలనను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రభుత్వం అభయ హస్తం క్రింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, …
Read More »నేటి పంచాంగం
గురువారం, డిసెంబరు 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : విదియ పూర్తివారం : గురువారం (బృహస్పతి వాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 12.39 వరకుయోగం : ఐంద్రం రాత్రి 2.32 వరకుకరణం : తైతుల సాయంత్రం 6.15 వరకు వర్జ్యం : ఉదయం 11.56 – 1.37దుర్ముహూర్తము : ఉదయం 10.11 – 10.55మధ్యాహ్నం 2.34 – …
Read More »