Breaking News

Monthly Archives: September 2024

నందిపేట్‌ సాంకేతిక కళాశాలలో స్వచ్ఛతాహి సేవ..

నందిపేట్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంకేతిక కళాశాలలో ఆదివారం స్వచ్ఛతాహి సేవ కారిక్రమాలు జరిగాయి. ఎన్‌ ఎస్‌ ఎస్‌ విద్యార్థులు విద్యుత్‌ ఉప కేంద్రం, స్మార్ట్‌ ఆగ్రో ఫుడ్‌ పార్క్‌, కేదారేశ్వర ఆశ్రమం వరకు ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి శ్రమదానం నిర్వహించి ప్లాస్టిక్‌, వ్యర్థ పదార్థాలు తొలగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ రాజ్‌ కుమార్‌, ఎన్‌ …

Read More »

గోమాత సేవలో తరించిన క్షత్రియ విద్యార్థులు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షత్రియ పాఠశాల, చేపూర్‌ నందు గోమాత వైభవం పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. పూజ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల డైరక్టర్‌ అల్జాపూర్‌ పరీక్షిత్‌ నిర్వహించారు. వేదికపైన స్కూల్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మి నరసింహస్వామి, వైస్‌ ప్రిన్సిపాల్‌ జ్యోత్స్న పాండే ఉన్నారు. గోమాతకు పూజ గావించిన అనంతరం డైరక్టర్‌ అల్జాపూర్‌ పరీక్షిత్‌ మాట్లాడుతూ గోమాత భారతీయుల దైవమని, ముక్కోటి …

Read More »

నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయిని అధిరోహించేలా హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని వసతులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ముప్కాల్‌ మండలం పోచంపాడ్‌ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాలను ఆకస్మికంగా …

Read More »

భగత్‌ సింగ్‌కు నివాళులర్పించిన బార్‌ అసోసియేషన్‌….

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భారత స్వతంత్ర సమరయోధులు భగత్‌ సింగ్‌ జయంతి వేడుకలు బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షహీద్‌ భగత్‌ సింగ్‌ 1907లో పంజాబ్‌ జన్మించి చిన్నతనం నుంచి స్వతంత్ర …

Read More »

ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో కలెక్టర్‌ రాత్రి బస

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం పోచంపాడ్‌ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాలలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం రాత్రి బస చేశారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్‌, విద్యార్థుల స్టడీ అవర్స్‌ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, …

Read More »

రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడండి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడండి అని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్త దాన శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇలాంటి శిబిరాలు మరిన్ని నిర్వహించాలని, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉంచాలని అన్నారు. ఆరోగ్యవంతంగా ఉన్న వారు …

Read More »

ట్రిపుల్‌ ఐటీ లో అడ్మిషన్‌ కోసం ఇప్పటి నుండే ప్రణాలికలు సిద్ధం చేసుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రిపుల్‌ ఐటీల్లో సీటు సాధించే దిశగా విద్యార్థులకు విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున బిక్నూర్‌ కే.జి.బి.వి. పాఠశాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన, వసతి సౌకర్యాలు, విద్యా బోధన తదితర అంశాలకు సంబంధించిన వివరాలను ప్రత్యేక అధికారిణి హరిప్రియ ను అడిగి తెలుసుకున్నారు. వంటశాల, స్టోర్‌ రూం …

Read More »

రాజీమార్గమే రాచమార్గం…. కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయా లోక్‌ ఆదాలత్‌ కార్యక్రమంలో జడ్జి టిఎస్పి భార్గవి ఆధ్వర్యంలో 93 కేసులు పరిష్కారమయ్యాయని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, క్షణిక ఆవేశంలో జరిగే గొడవలు, హత్యలవల్ల తమ జీవితాలను నాశనం …

Read More »

టీపీసీసీ అధ్యక్షుని కలిసిన మాక్లూర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

మాక్లూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ని గాంధీభవన్లో మాక్లూర్‌ మండల నాయకులు మర్యాదపూర్వక కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు రవి ప్రకాష్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు పురుషోత్తం, నరసయ్య, స్వామి, జల్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు.

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, సెప్టెంబరు 29, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి సాయంత్రం 5.37 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఆశ్రేష ఉదయం 5.55 వరకుతదుపరి మఖయోగం : సాధ్యం తెల్లవారుజామున 3.04 వరకుకరణం : తైతుల సాయంత్రం 5.37 వరకు తదుపరి గరజి తెల్లవారుజామున 5.10 వరకు వర్జ్యం : సాయంత్రం 6.49 – 8.32దుర్ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »