Breaking News

Daily Archives: October 8, 2024

బతుకమ్మ సంబరాలు

మాక్లూర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవిపేట్‌ మండలం నాళేశ్వర్‌ గ్రామంలో గ్రామాబివృద్ది కమిటి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు.. కార్యక్రమంలో మహిళలంతా ముస్తాబై, బతుకమ్మను పేర్చి, డప్పు బాజాలతో ఎదుర్కొని కోలాటలతో, ఆనందంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామబివృద్ది కమిటి సభ్యులు,శ్యామ్‌, రాజు నవిన్‌, సాయినాథ్‌, లక్ష్మణ్‌, రాములు రాజేందర్‌, ఆక్లేష్‌, సోసైటి చైర్మన్‌ మగ్గరి హన్మండ్లు, మాజి సర్పంచ్‌ సరీన్‌, …

Read More »

లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు..

బాన్సువాడ, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్‌ ఆలయంలో ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు క్వింటాలు పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ …

Read More »

బకాయిలు త్వరితగతిన పూర్తిచేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ 2024-25 కాలానికి కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రైస్‌ మిల్లులు యజమానులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొనుగోలు కేంద్రాల వచ్చే ధాన్యం ను ఏరోజు కారోజు మిల్లులకు తరలించాలని అన్నారు. తరలించిన ధాన్యం వివరాలను (%ూజూఎం%) ఆన్‌ లైన్‌ ప్రోక్యూర్మెంట్‌ …

Read More »

సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం సీనియర్‌ అధికారి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌ లో కలెక్టర్‌, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అన్నారు. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు క్రింద ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు నిర్వహిస్తున్నామని, ప్రతీ కుటుంబం యొక్క సమాచారాన్ని సేకరించాలని …

Read More »

ప్రజావాణికి 82 దరఖాస్తులు

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని అర్జీదారుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. అర్జీదారుని సమస్యను పరిశీలించి సంబంధిత శాఖ అధికారి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయా అర్జీదారునికి తన దరఖాస్తు పై తీసుకున్న చర్యల గురించి సమాచారం అందించాలని …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, అక్టోబర్‌ 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి ఉదయం 6.58 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 12.48 వరకుయోగం : సౌభాగ్యం తెల్లవారుజామున 4.30 వరకుకరణం : బాలువ ఉదయం 6.58 వరకుతదుపరి కౌలువ రాత్రి 7.12 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ 7.09 వరకుదుర్ముహూర్తము : ఉదయం 8.15 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »