Monthly Archives: October 2024

పేదలకు అల్పాహారం అందజేసిన వ్యాపారవేత్త

బాన్సువాడ, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త అర్థం శేఖర్‌ గుప్త తన జన్మదిన సందర్భంగా మంగళవారం పేదవారి కడుపునింపడానికి పట్టణంలోని రాజారామ్‌ దుబ్బ కాలనీలోని పేదలకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మదిన సందర్భంగా హంగు ఆర్భాటాలు లేకుండా పేదవాడి కడుపు నింపడానికి తన వంతు కృషి చేసినట్లు ఆయన తెలిపారు.

Read More »

ఘనంగా అట్ల బతుకమ్మ వేడుకలు

బాన్సువాడ, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ డివిజన్లోని ఆయా గ్రామాల్లో మంగళవారం అట్ల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఉదయాన్నే గునుక, తంగేడు పూలను సేకరించి బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చి ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు ఆడి పాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలను భక్తితో కొలిచే పండుగ బతుకమ్మ పండుగని, మహిళలు ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు …

Read More »

మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా పెంట ఇంద్రుడు

నందిపేట్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టరుగా నందిపేట్‌ మండలం లోని కంటం గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకులు పెంట ఇంద్రుడు పదవి బాధ్యతలు, ప్రమాణస్వీకారం చేసారు. కాంగ్రేస్‌ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పాటుపడుతుందని ఇంద్రుడు అన్నారు. రైతులు పండిరచిన పంటలకు మార్కెట్‌ కమిటీ ద్వార మంచి రేటు వచ్చేలా కృషి చేస్తానని, అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు.

Read More »

కోటి 61లక్షలతో దుర్గాదేవి అలంకరణ

నందిపేట్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో మంగళవారం పాతూర్‌ లోని ఓంకారరూపిణి దుర్గా భవాని ని మహాలక్ష్మి రూపంలో కోటి 61 లక్షలతో దుర్గా మాత కమిటీ అలంకరించింది. అలాగే మండల కేంద్రంలో సుభాష్‌ నగర్‌లో కోటి 50 లక్షలతో అమ్మ వారిని అలంకరించారు.

Read More »

ప్రజావాణికి 84 ఫిర్యాదులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 84 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు, అదనపు కలెక్టర్‌ అంకిత్‌, నగర పాలక సంస్థ …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం …

Read More »

బతుకమ్మ సంబరాలు

మాక్లూర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవిపేట్‌ మండలం నాళేశ్వర్‌ గ్రామంలో గ్రామాబివృద్ది కమిటి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు.. కార్యక్రమంలో మహిళలంతా ముస్తాబై, బతుకమ్మను పేర్చి, డప్పు బాజాలతో ఎదుర్కొని కోలాటలతో, ఆనందంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామబివృద్ది కమిటి సభ్యులు,శ్యామ్‌, రాజు నవిన్‌, సాయినాథ్‌, లక్ష్మణ్‌, రాములు రాజేందర్‌, ఆక్లేష్‌, సోసైటి చైర్మన్‌ మగ్గరి హన్మండ్లు, మాజి సర్పంచ్‌ సరీన్‌, …

Read More »

లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు..

బాన్సువాడ, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్‌ ఆలయంలో ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు క్వింటాలు పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ …

Read More »

బకాయిలు త్వరితగతిన పూర్తిచేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ 2024-25 కాలానికి కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రైస్‌ మిల్లులు యజమానులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొనుగోలు కేంద్రాల వచ్చే ధాన్యం ను ఏరోజు కారోజు మిల్లులకు తరలించాలని అన్నారు. తరలించిన ధాన్యం వివరాలను (%ూజూఎం%) ఆన్‌ లైన్‌ ప్రోక్యూర్మెంట్‌ …

Read More »

సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం సీనియర్‌ అధికారి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌ లో కలెక్టర్‌, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అన్నారు. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు క్రింద ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు నిర్వహిస్తున్నామని, ప్రతీ కుటుంబం యొక్క సమాచారాన్ని సేకరించాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »