Breaking News

Monthly Archives: October 2024

ప్రజావాణికి 82 దరఖాస్తులు

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని అర్జీదారుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. అర్జీదారుని సమస్యను పరిశీలించి సంబంధిత శాఖ అధికారి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయా అర్జీదారునికి తన దరఖాస్తు పై తీసుకున్న చర్యల గురించి సమాచారం అందించాలని …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, అక్టోబర్‌ 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి ఉదయం 6.58 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 12.48 వరకుయోగం : సౌభాగ్యం తెల్లవారుజామున 4.30 వరకుకరణం : బాలువ ఉదయం 6.58 వరకుతదుపరి కౌలువ రాత్రి 7.12 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ 7.09 వరకుదుర్ముహూర్తము : ఉదయం 8.15 …

Read More »

ఓపెన్‌ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

బాన్సువాడ, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉన్నదని కళాశాల ఆదివారం ప్రిన్సిపల్‌ వేణుగోపాలస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలో చేరడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్‌, ఓపెన్‌ ఇంటర్‌, పాలిటెక్నిక్‌ ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో నేరుగా ప్రవేశం కల్పించడం జరుగుతుందని, అభ్యర్థులు తమకు …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, అక్టోబర్‌ 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం -శుక్ల పక్షం తిథి : చవితి ఉదయం 6.01 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : అనూరాధ రాత్రి 11.36 వరకుయోగం : ఆయుష్మాన్‌ తెల్లవారుజామున 5.12 వరకుకరణం : భద్ర ఉదయం 6.01 వరకుతదుపరి బవ సాయంత్రం 6.29 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 5.29 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.12 – 12.59అమృతకాలం …

Read More »

దేశాయిపేట్‌ లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

బాన్సువాడ, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రి 25 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా అష్టదశ శక్తిపీఠాలతో దుర్గామాతలు భక్తులకు దర్శనమిస్తుండడంతో భక్తులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతోపాటు, ప్రతిరోజు చండీ హోమం, కుంకుమార్చన, …

Read More »

రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న సంతోష్‌ రెడ్డి…

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సత్తవ్వ (68) కు హైదరాబాద్‌ లోని ప్రైవేట్‌ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ధర్మారావుపేట గ్రామానికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ సంతోష్‌ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు …

Read More »

నేటి నుండి చెరువులలో చేప పిల్లల విడుదల

నిజామాబాద్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్యకార కుటుంబాలకు చేయూతను అందించేందుకు గాను వంద శాతం సబ్సిడీపై జిల్లాలోని ఆయా చెరువులలో ఈ నెల 7వ తేదీ (సోమవారం) నుండి చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం తెలిపారు. జిల్లాలోని 396 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలోని సుమారు 24 వేల మంది మత్స్యకారులకు లబ్ది చేకూరేలా ప్రస్తుత …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, అక్టోబర్‌ 6, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి పూర్తివారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 9.58 వరకుయోగం : ప్రీతి తెల్లవారుజామున 5.33 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.16 వరకు వర్జ్యం : రాత్రి 2.14 – 3.56దుర్ముహూర్తము : సాయంత్రం 4.09 – 4.56అమృతకాలం : మధ్యాహ్నం 12.24 – …

Read More »

ఓటరు నమోదు ప్రారంభించిన తపస్‌ నాయకులు

బాన్సువాడ, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని బాలికల జూనియర్‌ కళాశాలలో శనివారం తపస్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భునేకర్‌ సంతోష్‌ మాట్లాడుతూ పట్టబద్రులుగా పూర్తి చేసిన వారు తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈనెల ఆరో తేదీ లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో …

Read More »

ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »