Monthly Archives: October 2024

ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలి

బాన్సువాడ, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం రోజున కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని వార్డ్‌ నెంబర్‌ 6 లో కుటుంబ సర్వే పనులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ క్రింద చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా పూర్తి …

Read More »

స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

బాన్సువాడ, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా గురువారం అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు సంతోష్‌ శర్మ, విజయ్‌ శర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, అక్టోబర్‌ 3, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 12.47 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : హస్త మధ్యాహ్నం 2.57 వరకుయోగం : ఐంద్రం తెల్లవారుజాము 4.44 వరకుకరణం : కింస్తుఘ్నం ఉదయం 11.46 వరకుతదుపరి బవ రాత్రి 12.47 వరకు వర్జ్యం : రాత్రి 11.48 – 1.34దుర్ముహూర్తము : ఉదయం 9.51 …

Read More »

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మాగాంధీ అడుగు జాడల్లో యువత, విద్యార్థులు నడవాలని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్‌ గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ విగ్రహానికి కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామ్మోహన్‌ రెడ్డి, సిబిసి ఎఫ్‌ పిఓ బి.ధర్మ నాయక్‌, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్‌, అధ్యాపకులు కలసి పూలమాల వేసి …

Read More »

పురుగుల మందు తాగి యువకుడు మృతి

నందిపేట్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో రాజ్‌ నగర్‌ దుబ్భకు చెందిన ఎర్రం నవీన్‌ విదేశాలకు వెళ్లేందుకు వీసా రాక ఆర్థిక ఇబ్బందుల వల్ల పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. జిల్లా ఆసుపత్రిలో మంగళవారం రాత్రి చికిత్సపొందుతూ మృతి చెందాడని ఏ ఎస్‌ ఐ. వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడు దుబాయ్‌ వెళ్లేందుకు అప్పుచేసి గల్ఫ్‌ ఏజంట్‌ దగ్గర వీసా కోసం …

Read More »

గాంధీ, శాస్త్రీలకు బార్‌ అసోసియేషన్‌ నివాళి…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధామంత్రి, భారత రత్న లాల్‌ బహుదూర్‌ శాస్త్రీ లకు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నిజామాబాద్‌ నగరంలోని గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రీల విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ వలసపాలకు వ్యతిరేకంగా …

Read More »

తల్లి మరణానికి కారకుడైన నిందితునికి జైలుశిక్ష

కామారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తేదీ 29. 03. 2021 నాడు వడ్డే నాగవ్వ భర్త నాగయ్య వయసు : 48 సంవత్సరాలు, కులం : వడ్డెర, వృత్తి: కూలీ, పెద్ద కొడంగల్‌ గ్రామం మృతురాలు తన కొడుకు మద్యానికి బానిసై తరచూ తల్లి దగ్గర ఉన్న పైసలు తీసుకొని తల్లిని ఇబ్బంది పెడుతుండేవాడు. 29.03.2021 రాత్రి 10:30 కు నేను ఇంట్లో ఉండగా …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, అక్టోబర్‌ 2, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య రాత్రి 10.44 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 12.22 వరకుయోగం : బ్రహ్మం తెల్లవారుజామున 4.09 వరకుకరణం : చతుష్పాత్‌ ఉదయం 9.47 వరకుతదుపరి నాగవం రాత్రి 10.44 వరకు వర్జ్యం : రాత్రి 9.40 – 11.26దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బాల్కొండ, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. కళాశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వేణు ప్రసాద్‌ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ …

Read More »

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల జారీ కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 వ తేదీ నుండి పైలెట్‌ ప్రోగ్రామ్‌ కింద చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల సర్వే, నగరాలు, పట్టణ ప్రాంతాల విస్తరణకై ప్రతిపాదనలు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »