పేదలకు అండగా షబ్బీర్‌ అలీ

కామరెడ్డి, డిసెంబరు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

పాల్వంచ మండలం ఫరీద్‌ పేట్‌ గ్రామానికి చేందిన రామయ్య భార్య రాజవ్వ అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్‌ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్‌ నాయకులను సంప్రదించగా వెంటనే మన ప్రియతమా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీకి విషయం వివరించారు.

Check Also

అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్‌ కేసుల నమోదు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేషన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »