వినయ్‌ రెడ్డి, మంగిరాములు మహారాజ్‌కు ఆహ్వానం

ఆర్మూర్‌, జనవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బుధవారం నుంచి 14వ తేదీ వరకు జరిగే శివ మహాపురాణం కథలో పాల్గొనాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి, నందిపేట్‌లోని మంగి రాములు మహారాజ్‌ కు రాజస్థాన్‌ మార్వాడి సమాజ్‌ సభ్యులు హరీష్‌ కుమార్‌ హెడా పరశురాం, సామాజిక సేవకులు బోబిడే గంగా కిషన్‌ లు మంగళవారం ఆహ్వాన పత్రికలను అందజేశారు.

కార్యక్రమంలో రాజస్థాన్‌ మార్వాడి సమాజ్‌ సభ్యులు రాజేందర్‌ హెడ, రేవా సింగ్‌, శంకర్‌ భాయ్‌, కాంగ్రెస్‌ నాయకులు పండిత్‌ పవన్‌, విజయ్‌ అగ్రవాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »