సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేసిన వినయ్‌రెడ్డి

ఆర్మూర్‌, జనవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఆలూర్‌ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్‌ 60,000 చెక్కును ఆర్మూర్‌ నియోజవర్గ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ వినయ్‌ రెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అయిన ఖర్చులను సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఇప్పించడం జరుగుతుందన్నారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »