Monthly Archives: January 2025

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి..

హైదరాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారు భక్తులను కటాక్షించారు. మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు వైష్ణవాలయాలకు తరలివస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరిగింది. వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్‌ తీసుకున్న భక్తులను అనుమతిస్తారు. …

Read More »

కామారెడ్డిలో రంగవల్లుల పోటీలు

కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈరోజు సంక్రాంతి సంబరాలు 2025 పురస్కరించుకుని టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో అన్ని శాఖల మహిళా ఉద్యోగులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ శ్రీ అసిస్‌ సంగ్వాన్‌ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే అడిషనల్‌ కలెక్టర్‌ విక్టర్‌, జిల్లా అధికారులు, జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు. మహిళా …

Read More »

దివ్యాంగులకు ఋణాలు ఇప్పించేవిధంగా చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సమావేశంలో సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలకు సంబంధించినవి పరిస్కరించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సదరం క్యాంప్‌ లకు …

Read More »

పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్‌ మరియు పరీక్షలు ఎం ఏ./ ఎమ్మెస్‌ డబ్ల్యూ./ ఎం. కాం ./ ఎంబీఏ./ ఎంసీఏ./ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌ (ఏపీ ఈ. పి సి హెచ్‌, ఐ ఎం బి ఏ) (మొదటి సెమిస్టర్‌ ఎల్‌ ఎల్‌ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌ (ఐ ఎం బి …

Read More »

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణి

మాక్లూర్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలో కాంగ్రెస్‌ పార్టి నాయకులు నియోజకవర్గ ఇన్చార్జ్‌ వినయ్‌ రెడ్డి ఆదేశాననుసారంగా చిక్లి గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు నక్క నరేష్‌, చెక్క సవిత, నీరటి రాజుభాయ్‌, తల్వేద లక్ష్మి, దూడ రాజేశ్వర్‌ లకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రవి ప్రకాష్‌ బూరొల్ల అశోక్‌, ఉపాధ్యక్షులు గుండారం శేఖర్‌, అమెక్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు, …

Read More »

సబ్‌ కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఏజిపి

బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం జూనియర్‌ సివిల్‌ కోర్టు ఏజీపీ లక్ష్మీనారాయణ మూర్తి సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు.

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జనవరి 10, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి ఉదయం 9.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 1.41 వరకుయోగం : శుభం మధ్యాహ్నం 2.58 వరకుకరణం : భద్ర ఉదయం 9.45 వరకుతదుపరి బవ రాత్రి 8.46 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.52 – 6.24దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ విభాగం ఏసిపి వెంకటేశ్వర్‌ రావు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు, ఉద్యోగులకు సైబర్‌ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న సైబర్‌ మోసాల గురించి ఈ సందర్భంగా ఏ సీ …

Read More »

బాధ్యతతో విద్యా బోధన చేయాలి

నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకిత భావంతో, బాధ్యతతో విద్యా బోధన చేయాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్పాల్‌ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం సుభాష్‌ నగర్‌ అర్బన్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిఇఓ, జిల్లా విద్యశాఖ ఉన్నత అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాదు అర్బన్‌ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆధ్వాన్నమైన స్థితిలో …

Read More »

ఎగుమతి కార్యాచరణ ప్రణాళికలపై వ్యవస్థాపక అవగాహన

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎగుమతి కార్యాచరణ ప్రణాళికలపై వ్యవస్థాపక అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవస్థాపక ప్రణాళికలపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎగుమతులు చేసే వాటిపై అనుమానాలు, సలహాలు, సూచనలు అందించడానికి వివిధ విభాగాల వాటాదారులతో ఈ అవగాహన కార్యక్రమంలో చర్చించారని, సమస్యలను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »