Monthly Archives: January 2025

ఫౌండేషన్‌ శిక్షణ 15 ఫిబ్రవరి వరకు పొడగింపు

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్‌ స్టడీ సర్కిల్‌, మైనారిటీల సంక్షేమ శాఖ, హైదరాబాద్‌ వారు రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరిక్షలు అయిన గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌, గ్రూప్‌ -2, గ్రూప్‌ -3 మరియు గ్రూప్‌ -4 పరిక్షల కోసం కేంద్ర ప్రభుత్వ స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ పోటీ పరిక్షలు, రైల్వే రిక్రూట్‌ మెంట్‌ బోర్డు పోటీ పరీక్షలు మరియు బ్యాంకింగ్‌ …

Read More »

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాది

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోందని, దీనిని గుర్తెరిగి ప్రతి ఒక్కరు ఎంతో విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం …

Read More »

ఓటు హక్కు విలువను కాపాడాలి

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు హక్కు విలువను కాపాడాలని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం 2025 ను భారత ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఓటుహక్కు విలువను కాపాడాలని అన్నారు. నిజాయితీ పరులకు ఓటు …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం….

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, అర్హులైన వారిని గుర్తించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ రేషన్‌ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియని, రేషన్‌ కార్డుల …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జనవరి.25, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి సాయంత్రం 6.24 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ పూర్తియోగం : ధృవం తెల్లవారుజామున 3.40 వరకుకరణం : బాలువ సాయంత్రం 6.24 వరకు వర్జ్యం : ఉదయం 11.26 – 1.09దుర్ముహూర్తము : ఉదయం 6.37 – 8.07అమృతకాలం : రాత్రి 9.44 – 11.27రాహుకాలం …

Read More »

మహిళలు ఎదగడానికి కుటుంబ సభ్యల సహకారం చాలా అవసరం..

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని, భేటీ భచావో భేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి ఐన సందర్బంగా స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ నుండి న్యూ అంబేద్కర్‌ భవన్‌ వరకు విద్యార్థినిలచే ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి తదుపరి న్యూ అంబేద్కర్‌ భవనములో …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తం అందజేత

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఎల్లవ్వ (62) కు ఆపరేషన్‌ నిమిత్తమై ఆర్విఎం వైద్యశాలలో ఒంటిమామిడిలో అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన రవి మానవతా దృక్పథంతో స్పందించి 33 వ సారి రక్తం అందించారని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. …

Read More »

గాంధారి మండలంలో గ్రామ సభలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌

గాంధారి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత కలిగిన పేద కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ తెలిపారు. శుక్రవారం గాంధారి మండలం ఖర్కవాడి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గ్రామ సభ ఆమోదం మేరకు అర్హత …

Read More »

ఓటును మించి ఏమీ లేదు – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం ( 25-1-2025) కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం థీమ్‌ ఓటును మించి ఏమీ లేదు – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను. ఇట్టి కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు …

Read More »

స్పోర్ట్స్‌ కిట్స్‌ వితరణ

ఆర్మూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ శివారులో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ఇఆర్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ ఫౌండేషన్‌ సొసైటీ చైర్మన్‌ ప్రముఖ చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఈ. రాజ శేకర్‌ సుమారు రూ. 20 వేల విలువ గల స్పోర్ట్‌ (ఆట వస్తువులు) పరికరాలను కళాశాల ప్రిన్సిపల్‌ విజయానంద్‌ రెడ్డి కోరికమేరకు ఈఆర్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ ఫౌండేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో వితరణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »