వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

మాచారెడ్డి, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రింద పడడంతో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయలైన ఘటన పల్వంచ మండలం భవానిపెట్‌ గ్రామ శివారులో మూల మలుపు వద్ద బుదవారం చోటుచేసుకుంది.

సిబ్బంది మానవత దృక్పథంతో క్షతగాత్రుడి దగ్గర ఉన్న రూ, 1360 నగదు స్మార్ట్‌ ఫోన్‌ ఆధార్‌ కార్డు, బైక్‌ కి, డైరీ జిల్లా ఆస్పత్రిలో గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు హాస్పిటల్‌ సిబ్బంది సమక్షంలో అందజేశారు. 108 ఈఎంటీ మెతుకు నరేష్‌ , పైలెట్‌ మాలోతు తరుణ్‌ లను స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

విదులకు హాజరుకాని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »