తపస్‌ ఆధ్వర్యంలో సేవాలాల్‌ జయంతి వేడుకలు

బాన్సువాడ, ఫిబ్రవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

బాన్సువాడ పట్టణంలో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 286వ జయంతిని పురస్కరించుకొని తపస్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

కార్యక్రమంలో తపస్‌ నాయకులు రమేష్‌ కుమార్‌, శ్రీకాంత్‌ రెడ్డి, రవీంద్ర నాథ్‌ ఆర్య, తారాచంద్‌, కిష్టయ్య, వేద ప్రకాష్‌, నర్సయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »