Breaking News

కామారెడ్డిలో ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం

కామారెడ్డి, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఫోక్సో చట్టం పైన ప్రైవేట్‌ స్కూల్స్‌కి నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి. నాగరానీ, కామారెడ్డి సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ అండ్‌ సెక్రెటరీ విచ్చేసి పొక్సో చట్టం, స్కూల్లో టీచర్‌ యొక్క బాధ్యతలను వివరిస్తూ, స్కూల్స్‌లలో ఇటువంటి సంఘటనలు ఎదురైతే రిపోర్ట్‌ చేయాలని బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, కోర్టులలో ఫ్రెండ్లీ ప్రొసిజర్స్‌ ఫాలో అవడం జరుగుతుందని వివరించారు.

Check Also

రాష్ట్రంలో కూడా బిజెపి జెండా ఎగరవేస్తాం…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »