బాన్సువాడ, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో ఢల్లీి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో కూడా బిజెపి జెండా ఎగరవేస్తామని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని, రాష్ట్రాల్లో అమలు కానీ హామీలను ఇచ్చి రాష్ట్రాలను …
Read More »Daily Archives: February 20, 2025
విద్యార్థినిలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూరులో విద్యార్థులకు పౌష్టికాహారం- ప్రాధాన్యత అనే అంశంపై కార్యక్రమం నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎస్. చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఫిర్దోజ్ ఫాతిమా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పౌష్టికాహారం యొక్క ప్రాధాన్యం గురించి వివరించారు. అదేవిధంగా విద్యార్థులు ఎక్కువగా నీరు తాగాలని, …
Read More »పంటల క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభం అయినందున క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్ వ్యాపారులు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ, రైతుల వద్ద నుండి పంటను సేకరించేలా చూడాలన్నారు. …
Read More »త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాలికలు
కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాలికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో త్రాగునీరు, పారిశుధ్యం, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే వేసవి కాలంలో పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతీరోజూ నిరంతర నీటి సరఫరా …
Read More »ఆల్ ఇండియా క్యారం టీం ఛాంపియన్ షిప్లో తలపడుతున్న సతీష్, సలీమ్
భీంగల్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహారాష్ట్ర రాష్ట్రం పూణేలోని శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 2024- 25 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 17 నుండి 22 వరకు 6 రోజులు నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్యారం టోర్నీకి తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన నేషనల్ సీనియర్ క్యారం ప్లేయర్ నూతికట్టు సతీష్ (భీంగల్) పార్ట్నర్ అబ్దుల్ …
Read More »