Daily Archives: February 22, 2025

విదులకు హాజరుకాని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గం ఏం.ఎల్‌.సి. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది సకాలంలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ కు చేరుకొని ఎన్నికల మెటీరియల్‌ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రిసైడిరగ్‌ అధికారులు, సహాయ ప్రైసిడిరగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది, జోనల్‌ అధికారులకు రెండవ దశ శిక్షణ …

Read More »

టియు పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య కే సంపత్‌ కుమార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య. కే.సంపత్‌ కుమార్‌ని నియమిస్తూ వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు. ఆచార్య కే సంపత్‌ కుమార్‌ డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌లో ఆచార్యులుగా కొనసాగుతున్నారు. వీరు ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో అప్లైడ్‌ స్టాటిసిక్స్‌ హెడ్‌గా, బోర్డ్‌ …

Read More »

టియు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాలను నియమిస్తూ వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ప్రవీణ్‌ గతంలో బయోటెక్నాలజీ విభాగాతిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘం చైర్మన్‌గా, పరీక్షల నియంత్రణ అధికారిగా, ఫారిన్‌ …

Read More »

సుహృత్‌ భావంతో రంజాన్‌ నిర్వహించుకోవాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ ఉపవాస దీక్షల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేపట్టే సౌకర్యాలను ముందస్తు ఏర్పాట్లతో సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో ఎస్పీ తో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రంజాన్‌ మాసం ఉపవాస దీక్షలు మార్చి 2 నుండి ప్రారంభం సందర్భంగా …

Read More »

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్‌ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్‌, టాయిలెట్స్‌, విద్యుత్‌ సరఫరా, నీటి …

Read More »

మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన అవసరం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని ఎంతోమంది విద్యార్థులు యువతి యువకులు తమయొక్క జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారని అలాంటి స్థితి నుంచి వీలైనంత తొందరగా సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంటుందని అందుకోసము మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల మీద అవగాహన విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని ప్రతి …

Read More »

జిల్లా బేస్‌ బాల్‌ సబ్‌ జూనియర్‌ బాలుర జట్టు ఎంపిక

ఆర్మూర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లా బేస్‌ బాల్‌ బాలుర ప్రాబబుల్స్‌ జట్టును ఎంపిక చేశారు. క్రీడాకారులకు ఆర్మూర్‌ క్రీడా మైదానంలో శిక్షణ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన జట్టు ఈ నెల 28 నుండి 2 వరకు …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఫిబ్రవరి 22, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : నవమి ఉదయం 9.38 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 2.30 వరకుయోగం : హర్షణం ఉదయం 9.15 వరకుకరణం : గరజి ఉదయం 9.38 వరకుతదుపరి వణిజ రాత్రి 10.03 వరకు వర్జ్యం : రాత్రి 10.56 – 12.37దుర్ముహూర్తము : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »