Monthly Archives: February 2025

పోలింగ్‌ మెటీరియల్‌ను భద్రంగా తీసుకెళ్లాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏం.ఎల్‌.సి. ఎన్నికలు సజావుగా ఎన్నికల నిబంధనల మేరకు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ బుధవారం సందర్శించారు. ఈ నెల 27 న జరుగనున్న మెదక్‌ నిజామాబాద్‌ ఆదిలాబాద్‌ కరీంనగర్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. 8 రూట్లలో 54 పోలింగ్‌ …

Read More »

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలతో కూడిన కరీంనగర్‌ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ను నిజామాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. నిజామాబాద్‌ డివిజన్‌ కు సంబంధించి నిజామాబాద్‌ ఆర్డీఓ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఫిబ్రవరి.26, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి ఉదయం 9.46 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : శ్రవణం సాయంత్రం 4.34 వరకుయోగం : పరిఘము రాత్రి 2.48 వరకుకరణం : వణిజ ఉదయం 9.46 వరకుతదుపరి భద్ర రాత్రి 9.14 వరకు వర్జ్యం : రాత్రి 8.28 – 10.02దుర్ముహూర్తము : ఉదయం 11.49 …

Read More »

94 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ నిజామాబాద్‌ ఆదిలాబాద్‌ కరీంనగర్‌ పట్టభద్రుల నియోజక వర్గం కామారెడ్డి కలెక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటెషన్‌ కేంద్రంలో 94 మంది తమ ఓటు హక్కు వినియోగించు కున్నారని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం జిల్లాలో 126 మంది దరఖాస్తు చేసుకోగా రెండు రోజుల వ్యవధిలో 94 మంది తమ …

Read More »

పకడ్బందీగా వార్షిక పరీక్షలు

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌, పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా, ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌కు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మార్చి 5 నుండి 25 మార్చి వరకు ఇంటర్మీడియట్‌ మొదటి, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, …

Read More »

బిజెపి అభ్యర్థిని గెలిపించాలి…

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఎల్‌సి ఎన్నికల్లో భాగంగా జాక్రన్పల్లి మండలంలో తొర్లికొండ, బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో టీచర్స్‌, గ్రాడ్యుయేట్స్‌ని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్‌ కులాచారి కలిశారు. ఎంఎల్‌సి బిజెపి అభ్యర్థికి ఓటు వేసి బారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం నిజామాబాద్‌ జిల్లా ఉపాద్యక్షులు వంశీ గౌడ్‌ రత్నగారి, మండల్‌ అధ్యక్షులు ప్రసాద్‌ కన్నెపల్లి, వంశీ గౌడ్‌, వేంపల్లి శ్రీనివాస్‌ …

Read More »

రాష్ట్ర సబ్‌ జూనియర్‌ బేస్‌ బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 21న జిల్లా బేస్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆర్మూర్‌, సుద్ధపల్లి క్రీడా మైదానాలలో జరిగిన జిల్లా బేస్‌ బాల్‌ సబ్‌ జూనియర్‌ జట్టు ఎంపిక పోటీలలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థులు బాలికల విభాగంలో ఆర్‌.గంగోత్రి, బి. మైత్రి, జీ.వనజ, జి. సరిత. బాలుర విభాగంలో డి.మురళి, బి.విష్ణు …

Read More »

తొర్లికొండ సబ్‌ స్టేషన్‌లో నూతన విసీబీలు ఏర్పాటు

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే వేసవికాలంల దృష్ట్యా విద్యుత్‌ అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా అవసరమైన విసిబి ఏర్పాటు చేశారు. వ్యవసాయ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌ శాఖ ఎస్‌.ఇ. రవీందర్‌ గ్రామస్తులతో, రైతులతో చర్చించారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఎస్‌.ఈ. నిజామాబాద్‌ రవీందర్‌, టెక్నికల్‌ డిఇ రమేష్‌, ఎస్‌.ఇ.డిచ్‌పల్లి ఉత్తమ్‌ జదే, జక్రాన్‌పల్లి ఏఈ, లైన్మెన్లు సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌, వ్యవసాయ …

Read More »

ఎమ్మెల్సీ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 27న జరిగే శాసన మండలి ఎన్నికల పోలింగ్‌ కోసం నిజామాబాద్‌ జిల్లాలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. శాసనమండలి పట్టభద్రుల నియోజవర్గానికి సంబంధించి జిల్లాలో 31,571 మంది ఓటర్లు …

Read More »

పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ విధులు కేటాయించబడిన ఉద్యోగులు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌.ఐ.సీ హాల్‌ లో ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »