Monthly Archives: February 2025

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫెసిలిటేషన్‌ సెంటర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌ పూర్వ జిల్లాలతో కూడిన కరీంనగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకునేందుకు వీలుగా ఫారం-12 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి కోసం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) లోని ఎన్‌.ఐ.సీ హాల్‌ (రూమ్‌ నెంబర్‌ 21) లో ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని …

Read More »

రాబోవు పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మార్చి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రతి రోజు ఉదయం …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఫిబ్రవరి 24, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం -బహుళ పక్షం తిథి : ఏకాదశి ఉదయం 10.44 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ సాయంత్రం 4.31 వరకుయోగం : సిద్ధి ఉదయం 7.54 వరకుకరణం : బాలువ ఉదయం 10.44 వరకుతదుపరి కౌలువ రాత్రి 10.38 వరకు వర్జ్యం : రాత్రి 12.36 – 2.14దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.36 …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం…

కామరెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో టేక్రియాల్‌ గ్రామానికి చెందిన లక్ష్మీ కి గుండె ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో సింగరాయపల్లి గ్రామానికి చెందిన అంకం బాలకిషన్‌ 8వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఫిబ్రవరి.23, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : దశమి ఉదయం 10.27 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మూల మధ్యాహ్నం 3.46 వరకుయోగం : వజ్రం ఉదయం 8.47 వరకుకరణం : భద్ర ఉదయం 10.27 వరకుతదుపరి బవ రాత్రి 10.35 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.05 – 3.46మరల రాత్రి 1.40 – …

Read More »

‘ఆపద మిత్ర’ వాలంటీర్లకు ముగిసిన శిక్షణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆపద మిత్ర వాలంటీర్లకు అందిస్తున్న మొదటి విడత శిక్షణ శనివారం ముగిసింది. 300 మంది వాలంటీర్లను మూడు బ్యాచ్‌ లుగా విభజించి 19 రోజుల పాటు వివిధ శాఖల నిపుణులు, స్వచ్చంధ సంస్థల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ప్రయోగాత్మక శిక్షణ …

Read More »

24వ తేదీ ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న వచ్చే సోమవారం (24-2-2025) నాటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండల ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి …

Read More »

విదులకు హాజరుకాని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గం ఏం.ఎల్‌.సి. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది సకాలంలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ కు చేరుకొని ఎన్నికల మెటీరియల్‌ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రిసైడిరగ్‌ అధికారులు, సహాయ ప్రైసిడిరగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది, జోనల్‌ అధికారులకు రెండవ దశ శిక్షణ …

Read More »

టియు పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య కే సంపత్‌ కుమార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య. కే.సంపత్‌ కుమార్‌ని నియమిస్తూ వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు. ఆచార్య కే సంపత్‌ కుమార్‌ డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌లో ఆచార్యులుగా కొనసాగుతున్నారు. వీరు ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో అప్లైడ్‌ స్టాటిసిక్స్‌ హెడ్‌గా, బోర్డ్‌ …

Read More »

టియు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాలను నియమిస్తూ వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ప్రవీణ్‌ గతంలో బయోటెక్నాలజీ విభాగాతిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘం చైర్మన్‌గా, పరీక్షల నియంత్రణ అధికారిగా, ఫారిన్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »