బీజెపీ గెలుపు… న్యాయవాదుల సంబరాలు …

నిజామాబాద్‌, మార్చ్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణలో ప్రజలు భాజపా పట్ల విశ్వాసాన్ని చూపారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు భాజపా నాయకత్వంలో ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని జగన్‌ పేర్కొన్నారు. దేశానికి నూతన జవసత్వాలు అందించి ప్రగతి పథకాలకు నూతన ఒరవడిని మోడీ తీర్చిదిద్దారని అభివర్ణించారు.

భాజపా కు అండదండలు అందించిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఓటర్లందరికి ప్రజలకు జగన్‌ అభివాదాలు తెలియజేశారు. రాబోవు రోజులలో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు బిట్ల రవి, పిల్లి శ్రీకాంత్‌, విఘ్నేష్‌ పడిగేల వెంకటేశ్వర్‌, అంజలి, లక్మన్‌ రాజు,యాదగిరి, కేశవరావు, నారాయణ దాసు, అనిల్‌ వి మ్‌ మహేష్‌ దిలీప్‌ అవుల నారాయణ, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Check Also

పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »